సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆత్మగౌరవ
సీపీఎస్ను రద్దుచేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. ఏకీకృత పింఛన్ పథకాన్ని అంగీకరించబోమని ఆయన స్పష్టంచేశారు.
ఉద్యోగుల పెండింగ్ బిల్లులను ఇప్పించాలని, పాత పెన్షన్ విధానం అమలుచేయాలని టీఎన్జీవోస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వఉద్యోగుల పట్ల మొండి వైఖరిని అవలంభిస్తున్నదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుచేయాలని పీవీ నరసింహారావు తెలంగాణ రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయం నాన్ టీచింగ్ ఉద్యోగుల సం
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకులకు పాత పింఛన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరించాలని లేదా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను అమలు చేయాలని ఓయూ టీచర్స్ అసోసియేషన్ (ఔటా)ప్రతినిధులు శనివారం ఆర్థిక �
విడిపోయి సుభిక్షంగా జీవిస్తున్న తెలంగాణ ప్రజలను కాటేసేందుకు కాలనాగులు బుసకొడుతున్నాయ్.. కలిసికట్టుగా ఉండి వాటిని తరిమికొట్టేందుకు తెలంగాణ వాసులంతా మరోసారి ఏకం కావాలని రాష్ట్ర మంత్రులు వీ శ్రీనివాస్
ఉద్యోగుల పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరణపై నీతి ఆయోగ్ ఆందోళన వ్యక్తంచేసింది. ప్రభుత్వాలపైన పెను భారం పడుతుందని, ఇది పన్ను చెల్లింపుదారులపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్�