తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే ఆయిల్ పామ్ పంట విస్తరణపై దృష్టి పెట్టాలని, రైతుల్లో అవగాహన పెంచి, నిర్దేశించిన లక్ష్యానికి మించి తోటలు పెంచేలా ప్రోత్సహించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి
నిజామాబాద్ జిల్లా నూనె గింజల సాగులోనూ ప్రత్యేకతను సాధించింది. నూనె గింజలను సాగుచేసే రైతులకు కేసీఆర్ ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను అందించి, వారికి శిక్షణ సైతం ఇప్పించింది. ఆర్మూర్ మండలం చేపూర్ శివా�
ఆయిల్ పాం కంపెనీని తమకు విక్రయించాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. దీనికి మంత్రి కూడా వత్తాసు పలుకుతున్నట్టు తెలిసింది. తన మేనల్లుడు, కొడుకుకు కంపెనీని కట్టబెట్టేందుకు తనవంతుగా ప్రయత్నాలు చేస�
“ఆయిల్పామ్ సాగులో సిద్దిపేట జిల్లా ఆదర్శంగా నిలిచిందని.. ఆయిల్పామ్కు సిద్దిపేట హబ్గా మారుతుంది” అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు �
Harish Rao | పంట పెట్టుబడి సాయం రైతులకు తక్షణం విడుదల చేయాలి. వానాకాలం వచ్చినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. రైతులు ఆందోళన చేందుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ �
: ప్రమాదవశాత్తు ఆయిల్ పాం తోట దగ్ధమైన ఘటన మండలంలోని పాలెం గ్రా మంలో చోటుచేసుకున్నది. వివరాలిలా.. గ్రామాని కి చెందిన రైతు కురుమయ్య మూడెకరాల్లో ఆయిల్ పాం తోటను సాగు చేస్తున్నాడు.
Oil Palm | తెలంగాణలో ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల విస్తరణపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. ఈ క్రమంలోనే ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తూ వస్తున్న ప్రభుత్వం.. ఆ రంగంలోని ప�
ఆయిల్పాం సాగు ఆదాయ వనరుగా మారింది. వంట నూనెల దిగుబడిలో స్వయం సమృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో తోటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. దీంతో సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 2020
మండలంలోని చేంగల్ రైతువేదికలో ఆయిల్పామ్ పంట సాగుపై సహాయ వ్యవసాయ సంచాలకుడు మల్లయ్య రైతులకు బుధవారం అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ఆయిల్పామ్ పంట ద్వారా రైతులకు ఎకరాకు 50 మొక్కలు రాయితీపై ప్రభుత్వం