ఖమ్మం జిల్లా చండ్రుగొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య దారుణమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా టింబర్ డిపోలు మూసివేస్తున్నట్టు
సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటుచేసిన సంస్థే సమస్యాత్మకంగా మారింది. కృష్ణా నది నీటి వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించేందుకు కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన కృష్ణా రివర్
జిల్లావ్యాప్తంగా ప్రాథమిక ఆరో గ్య కేంద్రాల్లో కుష్టు వ్యాధి నమోదు కేసులను గుర్తించాలని, వ్యాధిగ్రస్తుల వివరాల నమోదుపై ప్రత్యేక శ్రద్ధ్ద తీసుకోవాలని వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి జిల్లా అదనపు సంచాలకుడు �
సూర్యుడి కదలికలను పరిశీలించేందుకు కుతుబ్ మినార్ను ఐదో శతాబ్ధంలో రాజా విక్రమార్క నిర్మించాడని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) మాజీ ప్రాంతీయ డైరెక్టర్ ధరంవీర్ శర్మ పేర్కొన్నారు.
విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన ‘లైగర్' చిత్రం ఆగస్ట్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ద్వయం ‘జనగణమన’(జేజీఎమ్) పేరుతో మరో పాన్ ఇండియా చిత్రానికి శ్రీకారం
చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయింది. ప్రభుత్వ అనాథాశ్రమంలో పెరిగింది. ఆ నీడలోనే చదువుకొన్నది. పట్టాలు సాధించింది. పట్టుదలతో పోటీ పరీక్షలు రాసింది. తొలిరోజున బిక్కుబిక్కుమంటూ అడుగుపెట్టిన ఆశ్రమంలో �