Naveen Patnaik - Narendra Modi | ఒడిశాలో నవీన్ పట్నాయక్ సారధ్యంలోని బీజేడీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. త్వరలో జరిగే ఒడిశా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయాలని నిర్ణయించాయని తెలుస్తున్నది.
Puri Jagannath Temple | పూరీ క్షేత్రంలోని జగన్నాథ దేవాలయం చుట్టూ చేపట్టిన భారీ పెరిఫెరల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ శ్రీ మందిర్ పరిక్రమ ప్రకల్ప (SMPP)ను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బుధవారం ఆవిష్కరించారు.
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఫాసిజానికి మద్దతు ఇస్తున్నారని, ఆయన నేతృత్వంలోని బీజేడీ బీజేపీకి అనధికార భాగస్వామి అని తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు డెరెక్ ఓబ్రియన్ ఆరోపించారు.
Odisha CM Naveen Patnaik: రైలు ప్రమాదం తీవ్రమైన విషాదకర ఘటన అని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న స్థానికులకు ఆయన థ్యాంక్స్ తెలిపారు. రైల్వే భద్రతకు తొలి ప్రాధాన్యత ఇవ
బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేయాలన్న బీహార్ సీఎం నితీశ్కుమార్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కలిసి మాట్లాడిన మరుసటి రోజే బీజేడీ అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఝలక్ ఇచ్చారు.
హైదరాబాద్ : భువనేశ్వర్లో టీటీడీ నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 21వ తేదీ నుంచి మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా వేడుకలకు హాజరు కావాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ను
భువనేశ్వర్: హాకీ పురుషుల ప్రపంచ కప్ లోగోను ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆవిష్కరించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ హాకీ(ఎఫ్ఐహెచ్)తో కలిసి ఒడిశా ప్రభుత్వం దీనికి అతిథ్యం ఇస్తున్నది. ఈ నేపథ్యంలో గురువారం భు�
భువనేశ్వర్: ఒడిశాలో సుమారు రెండు లక్షల ఇండ్ల కేటాయింపు కోసం ప్రధాని నరేంద్ర మోదీని సీఎం నవీన్ పట్నాయక్ డిమాండ్ చేశారు. పీఎంఏవై (జీ) ప్రత్యేక ప్యాకేజీ కింద ఫణి బాధిత కుటుంబాలకు 1.84 లక్షల ఇండ్లు నిర్మించాల�
భువనేశ్వర్: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ శనివారం 75వ ఏట అడుగుపెట్టారు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని ఒక అభిమాని 72 కేజీల భారీ చాక్లెట్ విగ్రహాన్ని తయారు చేశారు. ఖుర్దా జిల్లా బేగునియాకు చెందిన బేకరీ శ
భువనేశ్వర్: ఈ ఏడాది చివరిలో ఆతిథ్యం ఇవ్వనున్న పురుషుల హాకీ జూనియర్ ప్రపంచ కప్ ట్రోఫీని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గురువారం ఆవిష్కరించారు. ఈ టోర్నమెంట్ ఈ ఏడాది నవంబర్ 24 నుండి డిసెంబర్ 5 వరకు జరుగుతుం�