ICC ODI World Cup | ఒకప్పుడు మైదానంలో బెబ్బులిలా పోరాడే వెస్టిండీస్ జట్టు ఇప్పుడిలా పేలవంగా ఎందుకు తయారైందన్న దాని వెనక చాలా కారణాలే కనిపిస్తాయి. రిచర్డ్స్, హేన్స్, మాల్కం మార్షల్, జెఫ్ డుజాన్, గార్డెన్ గ్రీనిడ్జ్, ల
Ahmedabad | అహ్మదాబాద్లో హోటల్ రూమ్ రేట్లు రాకెట్ వేగంతో పెరిగిపోయాయి. కేవలం ఒక్క రోజు కోసమే లక్ష రూపాయల దాకా కూడా వసూలు చేస్తున్నారు. నిన్న మొన్నటి దాకా ఒక్కరోజుకు రూ.5వేల నుంచి రూ.8వేల దాకా ఉన్న అద్దెను రూ.40వ�
ఉప్పల్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియానికి మహర్దశ పట్టనుంది. స్వదేశం వేదికగా అక్టోబర్లో జరుగనున్న వన్డే ప్రపంచకప్ టోర్నీ కోసం బీసీసీఐ ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఎంపిక చేసిన ఐదు స్టేడియాల్లో రూ.500 కో
ఈమధ్యే కర్రల సాయంతో నడుస్తున్న ఫొటో షేర్ చేసిన భారత జట్టు వికెట్కీపర్ రిషభ్ పంత్ తొలిసారి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. యాక్సిడెంట్ అనంతరం తాను జీవితాన్ని ఆస్వాదిస్తున్న తీరే మారిపోయిందని, జ
ఈమధ్య పంత్ ఇన్స్టాలో పెట్టిన పోస్ట్పై బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా స్పందించింది. అతను మనదేశ సంపద.. మనదేశ గౌరవం' అని అంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
దక్షిణాఫ్రికా మాజీ కోచ్ మికీ ఆర్థర్ త్వరలోనే అరుదైన గుర్తింపు సాధించనున్నాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అతడిని ఆన్లైన్ హెడ్ కోచ్గా నియమించనుంది. అదే జరిగితే.. ప్రపంచంలోనే తొలి ఆన్లైన్ హెడ�
గాయంతో పాటు ఫామ్ కోల్పోయి కొంతకాలం విరామం తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా వచ్చే వన్డే ప్రపంచకప్ అనంతరం రిటైర్ అవుతాడని టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చే