నరేంద్ర మోదీ దేశ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలకు గ్రహణం పట్టుకున్నది. ప్రైవేటీకరణ పేరుతో సర్కారీ కంపెనీలు కుదేలయ్యాయి.
Telangana | గతంలో విద్యుద్దీపాలు లేక నెల్లాండ్ల పాటు చీకట్లో మగ్గిన ఆ వీధులు పక్షానికోసారి వచ్చే పున్నమి వెలుగుల కోసం ఎదురు చూడని రోజంటూ ఉండేది కాదు. ఇప్పుడు ‘తెలంగాణ రేడు’ తెచ్చిన వెలుగు జిలుగుల్లో మెరిసిపోయ�
సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలోని మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (ఓడీఎఫ్)లో కొత్త టెక్నాలజీతో తయారు చేసిన సీసీపీటీ యుద్ధ ట్యాంకర్లను ఓడీఎఫ్ సీజీఎం సుధాకర్ సోమవారం ఆవిష్కరించి ఆర్మీకి అప్�
గోదావరి జలాలతో నర్సంపేట సస్యశ్యామలం అవుతున్నదని, పల్లెప్రగతి కార్యక్రమంతో నేడు గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి చెందాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉ
జనగామ : సీఎం కేసీఆర్ సారథ్యంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ మున్సిపాలిటీ పరిధిలోని చంపక్ హిల్స్లో 2 కోట్ల 3
96.74%తో ఎవరికీ అందనంత ఎత్తులో తెలంగాణ రెండో స్థానంలోని తమిళనాడు మనకు మైళ్ల దూరంలో పంచాయతీరాజ్శాఖకు శుభాకాంక్షలు.. మంత్రి కే తారకరామారావు ట్వీట్ హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యధిక ఓడీఎఫ్
Telangana as a model for states in ODF | ఇప్పటికే దేశంలో అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణ, బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రాల్లోనూ మొదటి స్థానంలో నిలిచింది. బహిరంగ మల విసర్జన రహిత (ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ) రాష్ట్రాల్లో ఔత్సాహిక అ
ఈ విభాగంలో 6,537కు పెరిగిన గ్రామాల సంఖ్య తెలంగాణకు మరో జాతీయ రికార్డుప్రకటించిన స్వచ్ఛభారత్ మిషన్ త్వరలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ హోదా కలిసొచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమం ఈ విభ�
స్వచ్ఛసుజల్ సంగ్రాహ పోర్టల్లో నమోదుఇచ్చోడ, ఏప్రిల్ 28: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం బుధవారం స్వచ్ఛ సుజల్ పోర్టల్లో ప్రశంసలు కురిపి�