Vijay | తమిళనాడు రాజకీయ చరిత్రలో ఈరోజు కీలక మలుపు తిరగనుంది. తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంల�
పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. మూడు దశాబ్దాలకు పైగా వామపక్షాలు, 15 ఏండ్ల పాటు టీఎంసీ నేతృత్వంలోని మమతా బెనర్జీ రాష్ర్టాన్ని పాలించగా, తొలిసారిగ�
పశ్చిమ బెంగాల్ తదుపరి సీఎంగా బీజేపీ నాయకుడు సువేందు అధికారి నియమితులయ్యారు. పశ్చిమ బెంగాల్లో ఏర్పడిన తొలి బీజేపీ ప్రభుత్వానికి సారథిగా ఆయన నిలువనున్నారు.
తమిళనాడులో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్కు చెందిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించింది. 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో టీవీకే 108 సీట్లు సాధించి అతి పెద్ద పార్టీగా నిలిచి ప్రభుత్వ ఏర్పాటు�
Sarpaches Oath | ఉమ్మడి నార్నూర్, గాదిగూడ మండలంలోని 48 గ్రామపంచాయతీలలో పంచాయతీ ప్రత్యేక అధికారుల అధ్యక్షతన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులు ప్రమాణ స్వీకారం సోమవారం ఘనంగా నిర్వహించారు.
దాదాపు రెండేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న పంచాయతీలకు పాలకవర్గాలు రాబోతున్నాయి. నేడు గ్రామ పంచాయతీల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాయి. సర్పంచ్ సహా ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయన
బీహార్లో (Bihar) ఎన్డీఏ కూటమి 202 సీట్లతో ఘన విజయం సాధించింది. దీంతో ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ (Nitish Kumar) 10వ సారి పగ్గాలు చేపట్టనున్నారు. ఈ నెల 20న (గురువారం) కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.
అమెరికాకు చెందిన అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ (FBI) నూతన డైరెక్టర్గా భారతీయ అమెరికన్ కాష్ పటేల్ (Kash Patel) ప్రమాణ స్వీకారం చేశారు. తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానంటూ భగవద్గీతపై ప్రమాణం చేశారు.
AP High Court | ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ శర్మ , డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు ప్రమాణం చేశారు. వారితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు.
US President Donald Trump | అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. భారత కాల మానం ప్రకారం సోమవారం రాత్రి 10.30 గంటలకు ట్రంప్తో యూఎస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయించారు.
భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా గురువారం నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుతం సీజేఐగా ఉన్న డీవై చంద్రచూడ్ నవంబర్ 10న పదవీ విరమణ చేస�