ఇరాన్పై యుద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సమర్థించుకున్నారు. బీ2 బాంబర్లతో ఆ దేశంపై దాడి చేసి..అది అణ్వాయుధాన్ని తయారు చేయకుండా అడ్డుకొన్నామని అన్నారు.
ప్రస్తుత పశ్చిమాసియా యుద్ధంలో అణ్వాయుధాలు వినియోగించే అవకాశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొట్టివేశారు. శ్వేతసౌధంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమెరికా జరిపిన సంప్రదాయ దాడులకు ఇరాన్కు పూర్�
ఏడాది కాలంలో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ రెండుసార్లు దాడి చేశాయి. ఈ రెండు దాడులకు మూల కారణం ఇరాన్కు అణ్వాయుధాలను తయారుచేయగల సామర్థ్యం ఉండడమే. దీన్ని అమెరికా, ఇజ్రాయెల్ రెండూ ముప్పుగా పరిగణిస్తున్నాయ�
శత్రు దేశాలపై అణ్వాయుధాలను ప్రయోగించ గల రాకెట్ లాంచర్లను ఉత్తర కొరియా పరీక్షించింది. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, కుమార్తె కిమ్ జు ఆ సమక్షంలో శనివారం ‘600 ఎంఎం క్యాలిబర్' 12 మల్టీపుల్ రాకెట్ లాంచర్లను
సిన్చువాన్ ప్రావిన్సులో తన రహస్య స్థావరాల్లో చైనా జోరుగా అణ్వస్ర్తాలను తయారుచేస్తున్నది. చైనా అణ్వస్ర్తాలు వేగంగా పెరిగాయి. ప్రపంచంలోనే ఇప్పుడు చైనా మూడో అతిపెద్ద అణ్వస్త్ర దేశంగా ఎదిగింది. 2026 ప్రారం�
Donald Trump: అమెరికా వద్ద పుష్కలమైన అణ్వాయుధాలు ఉన్నాయని, ఈ ప్రపంచాన్ని 150 సార్లు పేల్చగల ఆయుధాలు ఉన్నట్లు అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అయితే వాటిని యాక్టివ్ ట్రయల్స్ ద్వారా మెంటేన్ చేయాల్సి ఉందన్న
Nuclear Weapons | అగ్రరాజ్యం అమెరికా (USA) దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.
Donald Trump | అగ్రరాజ్యం అమెరికా (USA) దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభిస్తోంది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు.
ప్రపంచంపై అణు భయాలు ముసురుకుంటున్నాయి. అణ్వస్ర్తాల పాటవ పరీక్షలో అగ్రరాజ్యాలు పోటీపడుతుండడం ఇతర ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. అణు ఇంధనంతో నడిచే క్రూయిజ్ క్షిపణి బురెవెస్త్నిక్ని విజయవంతంగా పరీక్షి
పహల్గాం మారణహోమం అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సైనిక చర్య నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఉద్రిక్తతల సమయంలో పాకిస్థాన్ అనాలోచితంగా అణ్వస్ర్�
Pahalgam Attack | పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుండడంతో దాయాది దేశం ఆందోళనకు గురవుతున్నది.