మిస్ ఇండియా యూఎస్ఏ 2021 కిరీటాన్ని మిషిగన్కు చెందిన వైదేహి డోంగ్రే(25) కైవసం చేసుకుంది. ఈ అందాల పోటీల్లో జార్జియాకు చెందిన అర్షి లలాని మొదటి రన్నరప్గా నిలిచింది.
తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో ఎల్. రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. నిబద్ధత గల వ్యక్తి పార్టీలో చేరడం సంతోషంగా ఉందని తెలిపారు. రమణకు మంచి రాజకీయ భవ�
ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన 3,60,000 పై చిలుకు లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల్లోన�
భారతీయ భాషలు, కళలకు నెలవైన యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్రకు ప్రతిష్ఠాత్మక వెస్ట్రన్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్(WASC) గుర్తింపు లభించింది.
ఇకపై ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర మంత్రివర్గం సంకల్పించింది. ఈ మేరకు అన్ని రకాల పోస్టులలో ఖాళీలను గుర్తించిన తర్వాత ప్రతి సంవత్సరం �
ఆషాఢ బోనాల సందడి షురూ హైదరాబాద్లో ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి భక్తులు తొలి బోనం సమర్పించారు. ఆలయ కమిటీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది. ఉత్సవాల్లో భాగంగా ల�
బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండలోని జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పించడంతో ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలు, తెలంగాణ సబ్బండ వర్ణాల గంగా జమునా తెహ
కరోనాను ముందస్తుగా గుర్తించి, కట్టడి చేసేందుకు రాష్ట్రంలోని ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి జ్వర సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితు�
భారత్, బ్రిటన్ మధ్య విమాన సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల్లోనూ కరోనా కేసులు తగ్గడంతో విమాన సర్వీసులు మళ్లీ మొదలయ్యాయి. నిన్న (6వ తేదీ) లండన్ నుంచి బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం హైదరాబ�
పీవీ జయంత్యుత్సవాల కమిటీ సభ్యుడు, టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల సోమవారం సీఎం కేసీఆర్ను కలిశారు. పీవీ శత జయంతి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన వివరాలను సీఎంకు ఆయనకు అందజే�