కరోనాను ముందస్తుగా గుర్తించి, కట్టడి చేసేందుకు రాష్ట్రంలోని ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి జ్వర సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితు�
భారత్, బ్రిటన్ మధ్య విమాన సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల్లోనూ కరోనా కేసులు తగ్గడంతో విమాన సర్వీసులు మళ్లీ మొదలయ్యాయి. నిన్న (6వ తేదీ) లండన్ నుంచి బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం హైదరాబ�
పీవీ జయంత్యుత్సవాల కమిటీ సభ్యుడు, టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల సోమవారం సీఎం కేసీఆర్ను కలిశారు. పీవీ శత జయంతి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన వివరాలను సీఎంకు ఆయనకు అందజే�
Latest News : వచ్చే నెలలో 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం అనంతరం సీఎం మాట్లాడుతూ.. ర�
Latest News : కృష్ణా జలాలపై ఏపీతో నెలకొన్న వివాదం నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఈఎన్సీ, నీటిపారుదలశాఖ ఇంజినీర్లు హాజరయ్యారు.
సాంస్కృతిక సమ్మేళనం| సింగపూర్లోని శ్రీ సాంస్కృతిక కళాసారథి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం-2021 నిర్వహిస్తున్నది. ఆన్లైన్
పీవీ| తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, పేట్రేగిపోతున్న ఉగ్రవాదం, అంతర్గత అశాంతి నెలకొన్న దేశంలో.. ప్రశాంతత, అభివృద్ధిని ప్రవేశపెట్టిన ఘనత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సొంతమని పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు, �
అన్నమయ్య శతగలార్చన| వాగ్గేయకారుడు అన్నమయ్య జయంతి సందర్భంగా తెలుగు భాగవత ప్రచార సమితి శతగళార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. సింగపూర్ నుంచి నాలుగో అన్నమయ్య శతగళార్చన ఫేస్�
అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో ఆటా ఉగాది సాహిత్య సదస్సును ఏప్రిల్ 17 (శనివారం రోజు)న ఘనంగా నిర్వహించారు. సాహిత్య వేదిక కమిటీ అధిపతి శారద సింగిరెడ్డి ఆధ్వర్యంలో జూమ్ యాప్లో ఈ కార్యక్రమాన్
సింగపూర్లో ఉగాది | ప్రవాసీయులకు ఉగాది విశిష్టత గురించి తెలిపేందుకు సింగపూర్లో నివసించే కొందరు ఒక షార్ట్ ఫిలింను రూపొందించారు. ఉగాది విశిష్టత గురించి తల్లిదండ్రుల ద్వారా పిల్లలు తెలుసుకునే ఇతివృత్త�