Latest News : వచ్చే నెలలో 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం అనంతరం సీఎం మాట్లాడుతూ.. ర�
Latest News : కృష్ణా జలాలపై ఏపీతో నెలకొన్న వివాదం నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఈఎన్సీ, నీటిపారుదలశాఖ ఇంజినీర్లు హాజరయ్యారు.
సాంస్కృతిక సమ్మేళనం| సింగపూర్లోని శ్రీ సాంస్కృతిక కళాసారథి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం-2021 నిర్వహిస్తున్నది. ఆన్లైన్
పీవీ| తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, పేట్రేగిపోతున్న ఉగ్రవాదం, అంతర్గత అశాంతి నెలకొన్న దేశంలో.. ప్రశాంతత, అభివృద్ధిని ప్రవేశపెట్టిన ఘనత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సొంతమని పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు, �
అన్నమయ్య శతగలార్చన| వాగ్గేయకారుడు అన్నమయ్య జయంతి సందర్భంగా తెలుగు భాగవత ప్రచార సమితి శతగళార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. సింగపూర్ నుంచి నాలుగో అన్నమయ్య శతగళార్చన ఫేస్�
అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో ఆటా ఉగాది సాహిత్య సదస్సును ఏప్రిల్ 17 (శనివారం రోజు)న ఘనంగా నిర్వహించారు. సాహిత్య వేదిక కమిటీ అధిపతి శారద సింగిరెడ్డి ఆధ్వర్యంలో జూమ్ యాప్లో ఈ కార్యక్రమాన్
సింగపూర్లో ఉగాది | ప్రవాసీయులకు ఉగాది విశిష్టత గురించి తెలిపేందుకు సింగపూర్లో నివసించే కొందరు ఒక షార్ట్ ఫిలింను రూపొందించారు. ఉగాది విశిష్టత గురించి తల్లిదండ్రుల ద్వారా పిల్లలు తెలుసుకునే ఇతివృత్త�
హైదరాబాద్: సింగపూర్లోని తెలంగాణ కల్చరల్ సొసైటీ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. గత 11 ఏండ్ల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సొసైటీ అధ్యక్షుడు నీలం మహేందర్ అన్నారు. హె
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనిచేసే ప్రభుత్వానికే పట్టభద్రులు పట్టం కట్టారని బహ్రెయిన్ టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ �
లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆన్లైన్ ద్వారా ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్, మాజీ మంత్రి సునీతా లక�