హైదరాబాద్: సింగపూర్లోని తెలంగాణ కల్చరల్ సొసైటీ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. గత 11 ఏండ్ల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సొసైటీ అధ్యక్షుడు నీలం మహేందర్ అన్నారు. హె
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనిచేసే ప్రభుత్వానికే పట్టభద్రులు పట్టం కట్టారని బహ్రెయిన్ టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ �
లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆన్లైన్ ద్వారా ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్, మాజీ మంత్రి సునీతా లక�