పాఠశాల విద్యార్థులను ఉన్నత చదువుల్లో ప్రోత్సహించేందుకు అందజేసే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్స్ (ఎన్ఎంఎంఎస్) లబ్ధిదారుల్లో ఏటా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తగ్గుతున్నారు.
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తుల గడువును మరోసారి పొడిగిస్తూ ఈ నెల 31 వరకు అవకాశం కల్పించారు. కొత్త, రెన్యువల్ దరఖాస్తుదారులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ను సంప్రదించి దరఖాస్తు చే�
NMMS | నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) పరీక్షను ఈ నెల 10న నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు.
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్స్ స్కీమ్ (ఎన్ఎంఎంఎస్) దరఖాస్తుల గడువును అధికారులు పొడిగించారు. తుది గడువు మంగళవారం ముగియగా, 7 వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పించారు. 8వ తరగతి చదువుతున్న వ
పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రతిభ ఉన్నా ఆర్థిక ఇబ్బందులు, ప్రోత్సాహం కరువై చదువులో రాణించడం లేదు. ఇలాంటి విద్యార్థులకు ఉపకార వేతనాల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి.
వచ్చేవిద్యాసంవత్సరం నేషనల్ మీన్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పోటీ పరీక్షలో తెలంగాణ విద్యార్థులు 100 శాతం అర్హత సాధించేలా కృషి చేస్తామని టీశాట్ సీఈవో రాంపురం శైలేశ్రెడ్డి తెలిపారు. ఈ ఏడా�
ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని ఉపాధి కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో కేంద్రం తీసుకొచ్చిన ఆన్లైన్ హాజరు, ఆధార్ ఆధారిత చెల్లింపు విధానాన్ని వ్యతిరే