Nizambad : ఇందల్వాయి: ఇందల్వాయి మండలంలోని చంద్రాయన్ పల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 44పై మంగళవారం సాయంత్రం నిజామాబాద్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఒక లారీ .. అదుపుతప్పి ముందున్న కారును వ
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోర వైఫల్యం చెంది, ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
Minister Vemula | రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula) మాతృమూర్తి వేముల మంజులమ్మ కొద్ది సేపటి క్రితం హైదరాబాద్లోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున�
Minister Satyavathi Rathod | నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్పై మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితపై అరవింద్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఎంపీ స్థానంలో ఉండి
కరోనా కంటే వేగంగా విస్తరణ ఐదు రోజుల్లో తగ్గుతున్న వైరస్ ప్రభావం డెల్టా వైరస్తో పోలిస్తే మరణాలు లేవు దవాఖానల్లో క్యూలు లేవు.. రూ.లక్షల్లో ఖర్చు లేదు జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యనిపుణులు ఖలీల్వా�
Mlc Kavitha | నిజామాబాద్ పట్టణం గంగస్థాన్లో తెలంగాణ జాగృతి నాయకుడు రమేష్ రావు కుటుంబాన్ని బుధవారం ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. కాగా, రమేష్ రావు ఇటీవలే గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు.
ఇందూరుః నిజామబాద్ నగరంలోని సార్వజనిక్ గణేశ్ మండలి అధ్యక్షులు బంటు గణేశ్ ఆధ్వర్యంలో గణేశ్ శోభాయాత్రను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, జడ్పీచైర్మన్ దాదన్నగారి విఠల్రావు, నగర మేయర్ నీతూకిరణ్, రా�
ఖలీల్వాడి, జూన్ 11: ఎమ్మెల్సీ కవిత మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నిజామాబాద్కు చెందిన ఐదునెలల చిన్నారి మోక్షకు మెరుగైన వైద్యం అందించేందుకు అండగా ఉంటానని హామీ ఇచ
కరోనా | మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి గ్రామ శివారులో ఏర్పాటుచేసిన అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద రాకపోకలను అధికారులు నిలిపి వేశారు.