కరోనా | మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి గ్రామ శివారులో ఏర్పాటుచేసిన అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద రాకపోకలను అధికారులు నిలిపి వేశారు.
కారు దగ్ధం | జిల్లా కేంద్రంలో ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలేగడంతో స్థానికంగా కలకలం రేపింది. అందులో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డు సమీపంలో జరిగిం�