నిజామాబాద్ (Nizamabad) జిల్లా వ్యాప్తంగా అక్రమ వడ్డీ వ్యాపారులపై (Money Lenders) చర్యలు తీసుకునేందుకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యేక నిఘ ఏర్పాటు చేశారు. అవసరం ఉన్నవారికి డబ్బులు ఇస్తూ, అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధ�
డిమాండ్ల సాధన కోసం పోరుబాట పట్టాలని భావించిన హోంగార్డులను ఉన్నతాధికారులు కట్టడి చేశారు. సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో శనివారం తలపెట్టిన ‘చలో హైదరాబాద్' కార్యక్రమానికి వెళ్లకుండా ఆరు గంటలకు పైగా �
నేటి నుంచి హెల్మెట్ధారణను నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో తప్పనిసరి చేయబోతున్నారు. ఇదివరకే ఉన్న నిబంధనను కఠినంగా అమలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా హెల్మెట్ లేకు
భారీ శబ్ధం చేసే బైక్ సైలెన్సర్లపై నిజామాబాద్ పోలీసులు కొరడా ఝళిపించారు. సీపీ కల్మేశ్వర్ సింగేనవార్ ఆదేశాలతో ఆర్టీఏ అధికారులతో కలిసి గురువారం జిల్లా కేంద్రంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నిబంధన�
నిజామాబాద్ నగరంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మంగళవారం పలుచోట్ల వాహనదారులను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి సంబంధించిన పత్రాలను పరిశీలించారు. నిబంధనలు పాటించని వారికి జరిమానా విధించారు.
Kidnapping Case | నిజామాబాద్ జిల్లాలో యువకుడి కిడ్నాప్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. యువకుడిని అపహరించిన కొద్దిగంటల్లోనే కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను పట్టుకొని పోలీస్స్టేషన్కు తరలించ�
అంతర్రాష్ట్ర దొంగల ము ఠా సభ్యుడిని పోలీసులు 50 కి.మీ వెంబడించి సినీ ఫక్కీలో పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాస్రెడ్డి మద్నూర్ పోలీస్స్టేషన్లో మంగళ వారం వివరాలను వెల్లడించారు. ఈ నెల 25 న రాత్రి మండలం�
క్రైం న్యూస్ | జిల్లాలో గత పది రోజుల క్రితం మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మామిడిపల్లి గ్రామ శివారులో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం పోలీస్ కమిషనరేట్ కార్�