నిర్మల్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. స్వర్ణ, సాత్నాల, గడ్డెన్నవాగు, కడెం ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తివేయడంతో వాగులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు కనులపండువగా కొనసాగాయి. ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ష
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఈ దురుగాలులతో కూడిన వర్షం కారణంగా జనం ఇబ్బందులు పడ్డారు. వీధులు జలమయంగా మారాయి.
దశాబ్దాలుగా వెట్టిచాకిరీకి గురైన విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల(వీఆర్ఏ)కు విముక్తి లభించింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో ఆత్మగౌరవం పెరిగింది. ఉద్యోగ భద్రతతోపాటు వేతనం కూడా భారీగా �
నేరస్తులకు న్యాయస్థానంలో శిక్షల శాతం పెరగినప్పుడే నేరాలు తగ్గుముఖం పడుతాయని మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోకు మొదటిసారిగా వచ్చారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం ఊరూరా ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల వ్యాప్తంగా కేకులు కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పలు చోట్ల నీటమునిగిన పంటలు పొంగి పొర్లుతున్న వాగులు.. రాకపోకలకు అంతరాయం నిండుకుండలా ప్రాజెక్టులు, చెరువులు నిర్మల్-మంచిర్యాల రహదారిలో టాటా మ్యాజిక్