హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి..పెండింగ్ పనులు పూర్తి చేయాలి.. మౌలిక వసతులు కల్పించాలి..జూలై 1-10 వరకు విస్తృతంగా కార్యక్రమాలు..అధికారులు, ప్రజాప్రతినిధుల సమీక్షలో మంత్రి అల్లోలనిర్మల్ కలె�
వరకట్నం కోసం వేధించడంతో కేసు పెట్టిన భార్యఅత్తతో పాటు సతీమణిపై కక్షపెంచుకున్న యువకుడుకిరాయి రౌడీలతో కలిసి ఇద్దరి హత్యనిందితులను పట్టుకున్న పోలీసులువివరాలు వెల్లడించిన సీపీ సత్యనారాయణగర్మిళ్ల, జూన్�
క్వింటాల్కు రూ.2620ఇప్పటి వరకు 28వేల క్వింటాళ్ల సేకరణబోథ్, జూన్ 28: జొన్న సాగు చేసిన రైతుకు మద్దతు ధర దక్కింది. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో కొనుగోలు చేస్తుండడంతో పూర్తి ధర వస్తున్నది. మండలంలో యాసంగ�
కేసీఆర్ నాయకత్వంలో ఆయన ఆశయాలను నేరవేరుస్తాం..సేవలకు గుర్తుగానే యేడాదిగా శతజయంత్యుత్సవాలు.. n మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ టౌన్, జూన్ 28: మాజీ ప్రధాని పాములపర్తి వేంకట నరసింహారావు ప్రవేశపెట్�
జిల్లాలో వరిధాన్యంతో రూ.350 కోట్ల ఆదాయంప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంవిలేకరుల సమావేశంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ అర్బన్, జూన్ 27 : సదర్మాట్ ప్రాజెక్టు నిర్మాణం కోసం రైతుల �
నాలుగు చోట్ల వంతెనల నిర్మాణందశాబ్దాల సమస్యకు పరిష్కారందస్తురాబాద్, జూన్27 : మండలంలో ని బుట్టాపూర్లో రెండు కాలనీల మధ్య కల్వర్టులు నిర్మించడంతో కాలనీ వాసుల ఇబ్బందులు తీరాయి. గ్రామంలోని రెండు కాలనీలను వ
నిర్దేశించిన లక్ష్యాన్ని కచ్చితంగా పూర్తి చేయాలి..జీపీలకు విడుదలైన నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలి..ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు పంపిణీ చేయాలి..ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పాలికలెక్టర్లకు ముఖ్య�
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలిసమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే జోగురామన్నబేల, జూన్ 26 : హరితహారం, పల్లె ప్రగతి కార్యక్రమాలు దేశానికే ఆదర్శమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. హరితహారం, పల్లె ప్రగతిపై మం�
జిల్లాలో రసాయన ఎరువుల దుకాణాల తనిఖీఇప్పటికే 50 దుకాణాల నుంచి నమూనాల సేకరణనిర్మల్ టౌన్, జూన్ 25 : అన్నదాతకు అండగా ఉండేందుకు సర్కారు చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే నకిలీ ఎరువులు, విత్తనాల సరఫరాకు అడ్డుకట్ట�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్మొదటి రోజు 1530 మందికి వ్యాక్సిన్నిర్మల్ అర్బన్/ఆదిలాబాద్ రూరల్, జూన్ 24:పాఠశాలలు పున:ప్రారంభమ వుతున్న నేపథ్యంలో సర్కారు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయు�
ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ డేవిడ్ఉట్నూర్, ఇంద్రవెల్లిలో డీపీవో శ్రీనివాస్తో కలిసి పర్యటన ఉట్నూర్, జూన్ 24: పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల ని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. మండలంలో పారిశు ధ్�
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డినిర్మల్లో బంకెట్ హాల్ ప్రారంభంనిర్మల్ అర్బన్, జూన్ 23 : నిర్మల్ జిల్లాతోనే వ్యాపార రంగం రోజురోజుకూ వేగంగా విస్తరిస్తున్నదని, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఉ�