ఆదిలాబాద్ రూరల్, జూన్ 23 : పట్టణ సుందరీకరణకు, పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆదిలాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం అ
బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా నిర్మల్ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి స్థానంకేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వెల్లడినిర్మల్ అర్బన్, జూన్ 22 : బహిరంగ మలమూత్ర విసర్జన రహిత మున్సిపాలిటీల్లో నిర్మల్ న�
భూసారానికి ఎరువు ఎంతో మేలుపంట దిగుబడికి దోహదందస్తురాబాద్, జూన్22 : సేంద్రియ ఎరువుల వినియోగంతో నేలకు సహజ సిద్ధంగా బలం చేకూరుతుంది. రైతులకు ఎరువుల భారం తప్పుతుంది. భూసారానికి మేలు చేకూరుతుంది. పంట దిగుబడి
నార్నూర్, జూన్ 21: జిల్లాలో అధికారులు, ప్రజాప్రతిని ధులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కనక మోతుబాయి అధ్యక్షత�
అనుకూలిస్తున్న వర్షాలు48వేల ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగుపెరుగనున్న సోయా విస్తీర్ణంబోథ్, జూన్ 20: వర్షాలు అనుకూలిస్తుండడంలో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మృగశిర కార్తె మొదలుకొని విత్తనాలు మొలకెత్
ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందిమంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డివాయిద్య పరికరాల పంపిణీ నిర్మల్ అర్బన్, జూన్ 20: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కళాకారులు చేసిన పోరాటం మరువలేనిదని, అందరి పోరాట ఫలితంగానే స�
రూ.28 కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులుపట్టణ ప్రగతితోనే పట్టణాలకు మహర్దశమంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డితో కలిసి పట్టణ సుందరీకరణ పనుల పరిశీలనసారంగాపూర్ మండలం పొట్యాలో విగ్
ఆదిలాబాద్ రూరల్, జూన్ 18 : రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల సేవలు గుర్తించి బేసిక్ పే ఇవ్వాలని ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర�
దత్తసాయి ఆలయ ట్రస్ చైర్మన్ జగన్మోహన్అన్నదాన షెడ్ నిర్మాణానికి రూ. 5లక్షలు విరాళంగా అందజేసిన స్థానిక కాంట్రాక్టర్నిర్మల్ అర్బన్, జూన్ 17: ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని పెంపొందించుకోవాలని గండిరామన్�
హరితహారంలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలివీసీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్నిర్మల్ టౌన్, జూన్ 16: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం, పల్లె ప్రగతి పనులను లక్ష్యం మేరకు పూర్తి చ�
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్తాంసిలో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభంతాంసి, జూన్ 16 : రాష్ట్రంలోని రైతుల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మ
ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ ఎం.రాజేశ్ చంద్రఅంతర్రాష్ట్ర చెక్పోస్ట్ తనిఖీబేల, జూన్ 15: మహారాష్ట్ర నుంచి జిల్లాకు నకిలీ విత్తనాల రవాణాను అరికట్టాలని ఇన్చార్జి ఎస్పీ ఎం.రాజేశ్ చంద్ర సూచించారు. మండలంల
ఆదిలాబాద్ కలెక్టర్సిక్తా పట్నాయక్ఎదులాపురం,జూన్14: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన హరితహారం, పరిశుభ్రత, పల్లె ప్రగతి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి ఆదిలాబాద్ జిల్లాను అగ్రస