ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్డయాగ్నోస్టిక్ సెంటర్ పరిశీలనఎదులాపురం,జూన్6 : జిల్లా కేంద్రంలోని రిమ్స్లో ఏర్పాటు చేసిన టీ డయాగ్నోస్టిక్ సెంటర్లో అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితం�
వచ్చే జూన్ నాటికి 50 వేల ఎకరాలకు సాగునీరురాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డికాళేశ్వరం ప్యాకేజీ 27 రీటెండర్ పనులకు భూమిపూ దిలావర్పూర్ జూన్ 4: కాళేశ్వరం ప్యాకేజీ 27తో 50 వేల ఎకరాల బీడు �
థోల్, జూన్, 3 : రైతులు విత్తనాలు విత్తే సమయంలో తొందరపడకూడదని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త, సమన్వయ కర్త వీరన్న సూచించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దుక్కులు మంచిగా నీళ్లు తాగిన తర్వాత 60 నుంచి 70 మిల�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిపద్మశ్రీ కనకరాజుకు సన్మానంనిర్మల్ అర్బన్, జూన్ 3 : తెలంగాణ వచ్చాకే కవులు, కళాకారులకు గుర్తింపు వచ్చిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంప్రగతి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రం : మంత్రి ఐకేరెడ్డినిర్మల్ అర్బన్ / నిర్మల్ టౌన్, జూన్ 2: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా తెలంగ
జీలుగసాగుతో రైతులకు మేలురాయితీపై విత్తనాలుదస్తురాబాద్, జూన్ 2: నేలల్లో పచ్చిరొట్టను వినియోగిస్తే భూసారం పెరగడంతో పాటు అధిక దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వరితో పాటు ఏ ఇతర పంటలు
గాదిగూడ, మే 31: లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఎస్ఐ సయ్యద్ ముజాహిద్ పోలీస్ సిబ్బందికి సూచించారు. మండలంలోని లోకారి(కే) గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా�
సత్ఫలితాలిచ్చిన జ్వర సర్వేఇళ్లవద్దే బాధితులకు మందుల కిట్లుకాలు కదుపకుండా కోలుకున్న గ్రామస్తులుఅండగా నిలిచిన అధికారులు, ప్రజాప్రతినిధులు20 రోజులుగా ఒక్క కరోనా కేసు నమోదు కాలేదునెన్నెల, మే 30 : నెన్నెల మం�
నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబుసారంగాపూర్ మండలంలో కేంద్రాల పరిశీలనసారంగాపూర్, మే 30 : వారం రోజుల్లోగా కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైస్మిల్లర్లకు తరలిస్తామని నిర్మల్ అదనపు కలెక్టర్ �