ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాధించిన విద్యార్థుల సంఖ్యమొత్తంగా 39274 మంది ఉత్తీర్ణతఎఫ్ఏ-1 ఆధారంగానే గ్రేడ్లుఫలితాల్లో బాలికలదే పైచేయికరోనా వ్యాప్తి నేపథ్యంలో అంతా ప్రమోట్ పదోతరగతి ఫలితాలు శుక్రవారం విడు�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డినిర్మల్ పట్టణ సుందరీకరణ, సరస్వతీ కెనాల్ నిర్మాణ పనుల పరిశీలనరైతులకు జీలుగ విత్తనాలు అందజేత నిర్మల్ అర్బన్, మే 21 : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుత
జాగ్రత్తలతోనే నివారణజిల్లాలో నలుగురికి లక్షణాలునమస్తే’తో నిర్మల్ జిల్లా వైద్యాధికారి ధన్రాజ్నిర్మల్ చైన్గేట్, మే 20: కరోనా విస్తరిస్తున్న తరుణంలో మరోవైపు కొత్తగా బ్లాక్ ఫంగస్ ప్రజలను భయాందోళ�
గ్రామాల్లో పోలీసుల విస్తృత దాడులుమద్యం, గుడుంబా, గుట్కా అమ్మకందారులపై కేసులుప్రజలకు అవగాహనచెన్నూర్ రూరల్, మే 18 : మండలంలోని ప్రతి గ్రామంలో లాక్డౌన్ సందర్భంగా మద్యం ఏరులై పారుతున్నది. చెన్నూర్ మండలక�
మంత్రి విజ్ఞప్తి మేరకు ధరలు తగ్గించిన వైద్యులుకృతజ్ఞతలు తెలిపిన అమాత్యుడు అల్లోల ఇంద్రకరణ్రెడ్డినిర్మల్ అర్బన్, మే 19 : నిర్మల్ జిల్లాలో ఇక నుంచి సీటీ స్కానింగ్ పరీక్షలు రూ.2500లకే చేయనున్నారు. రాష్ట్�
ఆదిలాబాద్ రూరల్ సీఐ పురుషోత్తమాచారిరాంనగర్ వద్ద వాహనాలు తనిఖీఎదులాపురం, మే 19: కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆదిలాబాద్ రూరల్ సీఐ పురుషోత్తమాచారి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరక�
వాతావరణంలో మార్పుల దృష్ట్యా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలిమంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డినిర్మల్ టౌన్: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాద
మండలంలో తగ్గిన పాజిటివ్ కేసులువారం రోజుల్లో ఒకటే కేసుప్రజల స్వీయ నియంత్రణసడలింపు సమయంలోనే బయటకు..తర్వాత ఇంటికే పరిమితంభైంసాటౌన్, మే, 18 : ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ మండల వ్యాప్తంగా సత్ఫలితా లన�
ప్రైవేట్ దవాఖానలే కేంద్రంగా బ్లాక్ దందాఒక అంబులెన్స్, ఐదు ఇంజెక్షన్లు స్వాధీనంపోలీసుల అదుపులో ముగ్గురు నిందితులుమంచిర్యాల, మే 16, నమస్తే తెలంగాణ/ గర్మిళ్ల : మంచిర్యాల జిల్లా కేంద్రంలో రెమ్డెసివిర్ �
ఉట్నూర్, మే 16: కరోనా రెండో దశ విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ మండల కేంద్రంలో ఐదో రోజూ ఆదివారం పకడ్బందీగా కొనసాగింది. అంబేద్కర్, జగ్జీవన్రాం, ఎన్టీఆర్, వినాయక్ చౌక్ల వ�
కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలిఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న,డీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డిహుస్సెన్ హుస్సెన్ ఆలయంలో ప్రత్యేక పూజలుఅభివృద్ధి పనుల పరిశీలనతలమడుగు, మే15 : కరోనా వ్యాప్తి నేపథ్యం
బజార్హత్నూర్, మే 14: బోస్రా గ్రామంలో వీరశైవ లింగాయత్ సంఘం సభ్యులు, గ్రామస్తులు శుక్రవారం బసవేశ్వరుని జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు చేసి జెండావిష్కరించారు. ఈ సందర