రాష్ట్ర ప్రభుత్వ ముందుచూపుతో సత్ఫలితాలుమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డినిర్మల్లో వ్యాక్సినేషన్, అభివృద్ధి పనుల పరిశీలననిర్మల్ టౌన్, మే 28 : కరోనా వైరస్ను ఆదిలోనే అంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చే�
బోథ్, మే 28: పంచాయతీల్లో పరిసరాల శుభ్రత పాటించకపోతే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ డేవిడ్ హెచ్చరించారు. మండలంలోని బోథ్, సొనాల గ్రామాలను శుక్రవారం ఆయన సందర్శించారు. డీఆర్డీవో ఎస్ కిషన్తో కలిసి నర్సరీల
అధునాతన పరికరాలను సద్వినియోగం చేసుకోవాలిమంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిరైతులకు రాయితీపై పరికరాల పంపిణీనిర్మల్ అర్బన్, మే 27 : రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యా వరణ, న్యాయ, దే�
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్నార్నూర్లో సామాజిక ఆరోగ్యం కేంద్రం ఆకస్మిక తనిఖీఇంటింటి సర్వేపై ఆరానార్నూర్, మే27 : కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యమందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ వైద్యశాఖ అధి
నార్నూర్, మే 26 : పెండింగ్లో ఉన్న పల్లె ప్రగతి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవా లని అదనపు జిల్లా కలెక్టర్ డేవిడ్ అధికారులకు సూచించారు. బుధవారం గాదిగూడ, నార్నూర్ మండలం జామాడ, ఖైరదట్వా, ఖడ్కి, లోకారి (క�
అడవిలో లభించే పండ్లు, గడ్డలతో ఇమ్యూనిటీజొన్న జావ, ఇప్పపువ్వు నూనె వినియోగంఇంటి ఎదుట నీటి డ్రమ్ము, సబ్బు దర్శనంబయటికు వెళ్లివస్తే కాళ్లు, చేతులు శుభ్రం చేసుకోవాల్సిందే..శుభకార్యాల్లో అడవి ఆకుల్లోనే భోజన�
గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు అధికారుల సన్నాహాలుదండేపల్లి, కోటపల్లి, తాండూర్,లక్షెట్టిపేట, కాసిపేటలో అధికారుల పరిశీలనదండేపల్లి, మే 24 : కరోనా రెండో దశ మహమ్మారి పల్లె ప్రజలనూ వణికిస్తున్నది. పల్లె ప్రాంతా�
బోథ్, మే 24 : మలేరియా వ్యాధి గుర్తింపు కోసం ఇంటింటా సర్వే చేపట్టిన ట్లు జిల్లా మలేరియా నివారణాధికారి ఎం శ్రీధర్ పేర్కొన్నారు. సోమవారం బోథ్ మండలం మందబొగుడలో ఇంటింటా సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మ
ఎదులాపురం,మే 23: ఎలాంటి కారణంగా లేకుండా అనవవసరంగా రోడ్లపైకి వస్తే చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ ఎం రాజేశ్ చంద్ర తెలిపారు. పట్టణంలో ప్రధాన కూడళ్ల వద్ద ఆదివాకం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భ
రేపటి నుంచి వారం రోజులు బ్రహ్మోత్సవాలువేడుకలకు ఆలయం ముస్తాబు26న స్వామి వారి కల్యాణంభక్తులకు అనుమతి లేదు : ఈవోదిలావర్పూర్, మే 23: చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉగ్రనారసింహుడు శాంతమూర్తిగా కొలువైన క్షేత్�
ఆదిలాబాద్ రూరల్; మే 22: హరితహారం కింద నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని దుర్గానగర్లో గల అర్బన్పార్కులో
జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ నిర్మల్ టౌన్, మే 21 : కుంటాల మండలంలో చేపట్టిన రూర్బన్ అభివృద్ధి పనులను వచ్చే నెల 2 వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. శుక�
ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం కేసీఆర్ సమీక్షకరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఆరాప్రజారోగ్యానికే ప్రాధాన్యమని స్పష్టంజిల్లాల్లో పరిస్థితిని వివరించిన ఉన్నతాధికారులు లాక్డౌన్ మరింత క