తాంసి, జూన్ 14: విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని పొన్నారిలో జిల్లాపరిషత్ నిధులు రూ.5లక్షలతో తరగతి గది నిర్మాణానికి సోమవారం భూమి �
ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికుంటాల, జూన్, 13 : మండల ప్రజల ఇలవే ల్పు అయిన శ్రీ గజ్జలమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అ న్నారు. ఆలయాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గాలి గోపుర
ప్రజాప్రతినిధులు, అధికారులుపలు గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలునార్నూర్, జూన్11: పరిసరాల శుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని గాదిగూడ మండల ప్రత్యేకాధికారి శివగణేశ్ అన్నారు. గాదిగూడ మండలంలోని దాబా (�
ఎదులాపురం,జూన్11 : ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు కలిసి కట్టుగా పని చేసి జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుందామని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా పరి
నిర్మల్ టౌన్, జూన్ 9 : ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వృత్తి నైపుణ్యం, స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వ
సర్వం సిద్ధం చేసిన అధికారులునేడు లేదా రేపు ప్రారంభించే అవకాశంపరిశీలించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ఎదులాపురం,జూన్ 8 : జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్యశాలలో ఏర్పాటు చేసిన టీ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్ర
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీనిర్మల్ టౌన్, జూన్ 8 : పంట కల్లాల నిర్మాణాలను వారంలోగా పూర్తి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. పంట కల్లాల నిర్మాణాలపై జిల్లా �
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిలక్ష్మణచాంద మండలం వడ్యాల్లో రైతు వేదిక, సారంగాపూర్ మండలం స్వర్ణ వద్ద బ్రిడ్జి ప్రారంభంలక్ష్మణచాంద, జూన్ 7: రైతుబంధు పథకం డబ్బులను ప్రభుత్వం ఈనెల 15 నుంచి జమ చేయనుందని మంత
ఇంద్రవెల్లి, జూన్7: జాతీయ ఆహార భద్రతా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా పంపిణీ చేసిన కంది విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని ఉట్నూర్ డివిజన్ ఇన్చార్జి ఏడీఏ రాథోడ్ గణేశ్ అన్నారు. మండలంల
ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఎరువులు, విత్తనాలుజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందిఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నఆదిలాబాద్ రూరల్, జూన్ 6: దేశంలోని అన్ని రాష్ర్టాల కంటే రైతుల సంక్షేమం కోసం పనిచే