హైదరాబాద్-విజయవాడ రహదారిపై ట్రాఫిక్ రద్దీ నెలకొన్నది. రాఖీ పండుగ, వీకెండ్ కావడంతో హైదరాబాద్ (Hyderabad) నగరవాసులు ఊళ్లకు వెళ్తున్నారు. దీంతో 65వ జాతీయ రహదారిపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్- విజయవాడ 65వ జాతీయ రహదారి వెంబడి వాహనాలు ఎక్కడపడితే అక్కడ ఆపుతుండడంతో ప్రమాదాలకు దారితీస్తున్నాయి. భారీ వాహనాలను రహదాలపై నిలిపివేయడంతో రాకపోకలకు ఇబ్బందులు కలిగి ప్ర�
NH 65 | రాష్ట్రంలోనే రెండో అతి పెద్దదైన పెద్ద గట్టు(గొల్లగట్టు) లింగమంతుల స్వామి జాతరకు వేళయ్యింది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో దురాజ్పల్లిలోని పెద్దగట్టు యాదవుల ఆరాధ్య దైవం, కోరిన కోర�
భారీ వర్షాలతో హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై (NH 65) రాకపోకలు నిలిచిపోయాయి. పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద రోడ్డు కోతకు గురయింది. దీంతో సూర్�
జాతీయ రహదారి 65 పక్కన కారు నిలిపి విశ్రాంతి తీసుకుంటున్న వారిపై దొంగలు దాడి చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన ఆదివారం తెల్లవారుజామున నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద చోటుచేసుకున్నది.
రెండు తెలుగు రాష్ర్టాలను కలిపే అత్యంత కీలకమైన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి-65పై 17 ప్రాంతాల్లో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు (బ్లాక్స్పాట్) జరుగుతున్నట్టు గుర్తించారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారి (NH 65) రద్దీగా మారింది. నేటి నుంచి 17 వరకు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంతో హైదరాబాద్ నగరవాసులు సొంతూళ్ల బాటపట్టారు.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ (Election Code) నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. భారీగా నగదు, బంగారం, బంగారు, వెండి నగలు పెద్దమొత్తంలో పట్టుబడుతున్నాయి.
భారీ వర్షాలతో మున్నేరు వాగుకు (Munneru Vaagu) వరద (Floods) పోటెత్తింది. ఖమ్మం (Khammam) నగరాన్ని ముంచెత్తిన మున్నేరు.. ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) ఐతవరం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై (NH 65) ఉధృతంగా ప్రవహిస్తున్నది.
నల్లగొండ జిల్లా నార్కట్పల్లి (Narkatpally) మండలం గోపలాయపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై (NH 65) వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ.. గోపలాయపల్లి (Gopalayapally) వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్ట�
ప్రధాని మోదీ (PM Modi) హైదరాబాద్ పర్యటన బీజేపీ (BJP) కార్యక్రమంలా మారిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender reddy) విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి (Bandi Sanj
తెలంగాణకు జాతీయ ప్రాజెక్టులను మంజూరు చేయడంలో ఓవైపు కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుండగా, మంజూరైన రోడ్డు పనులు ముందుకు సాగకుండా జాతీయ రహదారుల శాఖ అధికారులు అడ్డుపుల్లలు వేస్తున్నారు.
యాదాద్రి (Yadadri) భువనగిరి జిల్లా చౌటుప్పల్ (Choutuppal) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలంలోని లింగోజిగూడెం వద్ద హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై (National Highway 65) వేగంగా దూసుకొచ్చిన డీసీఎం (DCM) అదుపుతప్పి �