అన్ని వాహనాలను ఒకేచోట కొనుగోలుదారులకు అందించే ఉద్దేశంలో భాగంగా జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ..నూతనంగా రిటైల్.నెక్ట్స్ పేరుతో సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టింది.
‘జోడో యాత్రలు, పాదయాత్రల పేరుతో వస్తున్న కాంగ్రెస్, బీజేపీలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ఇప్పటికే వాళ్ల కుట్రలు, కుతంత్రాలు అందరికీ అర్థమైనయి. అప్పటి నుంచీ ఇప్పటిదాకా ప్రజా సంక్షేమం.. అభివృద్ధి ధ్యేయం�
బిట్కాయిన్ తదితర క్రిప్టో సాధనాల్ని నిషేధించాల్సిన అవసరం ఉందని రిజర్వ్బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ నొక్కిచెప్పారు. ఇటువంటి స్పెక్యులేటివ్ సాధనాల్ని ఎదగనిస్తే తదుపరి ఆర్థిక సంక్షోభం ప్రై�
వైద్యవిద్యలో పోస్ట్గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ల కోసం నిర్వహించే నీట్-పీజీ పరీక్షకు కేంద్రప్రభుత్వం మంగళం పాడనున్నది. ఇప్పటికే ప్రకటించిన నీట్-పీజీ 2023 పరీక్షే చివరిది అని అధికారులు తెలిపారు. ఈ పరీక్ష స్�
జిల్లాలో టీడీ వ్యాక్సినేషన్ రెండు వారాల పాటు చేపట్టను న్నామని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల లో సోమవారం ధనుర్వాతం, కోరింత దగ్గు వ్యా ధి నిరోధన టీకా ప
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేం ద్రం తెలిపింది. ఈ మేరకు ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది
బుల్డోజర్ రాజకీయాల్ని నమ్ముకున్న బీజేపీ మరో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని కూల్చటంలో విజయం సాధించింది. దేశంలో మోదీ హయాం మొదలైన తర్వాత పలు రాష్ర్టాల్లో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను అప్రజాస్వామికం�
నగరంలో గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం భానుడి భగభగలతో అల్లాడిపోయిన నగరవాసులు చిరు జల్లులు కురవడంతో ఉపశమనం పొందారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు చోట్ల వాన పడింది. పెద్ద ఎత్తున వీచి
విడాకులు పొందిన ముస్లిం మహిళ ‘ఇద్దత్' గడువు ముగిసి, మళ్లీ పెండ్లి చేసుకోనంత వరకు సీఆర్పీసీ ప్రకారం భర్త నుంచి భరణం పొందేందుకు అర్హురాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ పేర్కొన్నది
తదుపరి ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే నియమితులయ్యారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వశాఖ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఒక ఇంజినీర్కు సైన్యం బాధ్యతలు అప్పగించడం