చైనాకు అనుకూలంగా ప్ర చారం చేస్తూ భారత్పై విషం చిమ్మడానికి ఆ దేశం నుంచి పెద్దమొత్తం లో సొమ్ములు అందుకుందన్న ఆరోపణపై న్యూస్ పోర్టల్ ‘న్యూస్క్లిక్'పై ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు శనివారం తొలి చార�
న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయాస్థ, మరి కొందరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఫారెన్ కంట్రిబ్యూషన్ చట్టాన్ని ఉల్లంఘించి విదేశాల నుంచి నిధులు స్వీకరించినట్టు వచ్చిన ఆరోపణలపై కేసు నమోదైం�
పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే ప్రభుత్వ చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని న్యూస్ పోర్టల్ న్యూస్క్లిక్ పేర్కొంది. ప్రభుత్వంపై చేసిన విమర్శలు రాజద్రోహంగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించింది.
NewsClick: చైనా నుంచి న్యూస్ క్లిక్కు 38 కోట్లు బదిలీ అయినట్లు ఈడీ విశ్వసిస్తోంది. ఈ ఘటనలో మొత్తం 5 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. యూఏపీఏతో పాటు ఐపీసీ సెక్షన్లను యాక్టివేట్ చేశారు. ఇవాళ 10 మంది జర్నలిస�
NewsClick: న్యూస్ క్లిక్ వెబ్సైట్ను 2009లో ప్రారంభించారు. న్యూస్తో పాటు కరెంట్ అఫైర్స్ను ఈ సైట్లో అప్లోడ్ చేస్తుంటారు. విదేశీ నిధుల చట్టాన్ని ఆ సంస్థ ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
NewsClick | ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్ (NewsClick ) వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ న్యూస్ పోర్టల్కు చైనా (China) నుంచి నిధులు అందుతున్నాయంటూ ఇటీవలే వచ్చిన ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసింద�