కొత్త ఆదాయ పన్ను (ఐటీ) బిల్లు-2025కు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం లభించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్సభలో ఈ నూతన ఐటీ బిల్లును ప్రవేశపెట్టగా, కేవలం 3 నిమిషాల్లోనే పాసైపోయిన సంగ
నూతన ‘ఆదాయ పన్ను-2025’ బిల్లు విషయంలో మోదీ సర్కారు తాత్కాలికంగా వెనకడుగు వేసింది. శ్రీ బైజయంత్ పాండా నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ చేసిన పలు సిఫారసులను చేర్చి కొత్త వెర్షన్ బిల్లును ఈ నెల 11న పార్లమెంట్లో
ఆదాయ పన్ను (ఐటీ) రిటర్న్స్ ఫైలింగ్ సీజన్ మళ్లీ వచ్చింది. పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్నుల దాఖలుకు సిద్ధమవుతున్నారు. దీంతో పాత, కొత్త పన్ను విధానాల్లో దేన్నో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అయిత�
ఆదాయ పన్ను (ఐటీ) చెల్లింపుదారులు పాత ఐటీ చట్టం 1961లోని సెక్షన్లతో కొత్త ఐటీ బిల్లు 2025లోని క్లాజులను సరిపోల్చుకునే అవకాశాన్ని ఐటీ శాఖ కల్పించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల దాదాపు 65 ఏ�
కొత్త అదాయ పన్ను బిల్లును పరిశీలించడానికి సెలెక్ట్ కమిటీ ఏర్పడింది. 31 మంది సభ్యులతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ కమిటీని నియమించారు. బీజేపీ ఎంపీ బైజయంత్ పాండాను ఈ కమిటీకి చైర్మన్గా ఎంపిక చేశారు.
ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలో సెక్షన్ 80సీ తెలియని ట్యాక్స్పేయర్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు. నిజానికి ఇదొక్కటే కాదు.. చాలా పాపులర్ సెక్షన్లు పన్ను చెల్లింపుదారులు, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారి నోళ్లలో నాను�
New Income Tax Bill: కొత్త ఆదాయ పన్ను బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లును హౌజ్ కమిటీకి సిఫారసు చేయాలని ఆమె స్పీకర్ ఓం బిర్లాను కోరారు.
Income Tax Bill | కొత్త ఆదాయ పన్ను (ఐటీ) బిల్లు 2025ను కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంట్లో ప్రవేశపెడుతు న్నది. 1961 ఆదాయ పన్ను చట్టంలోని కఠిన నిబంధనలు, పదాలు, వివరణల్ని సరళతరం చేస్తూ ఈ బిల్లును తెస్తున్నామని మోదీ సర్క�
ఆదాయ పన్ను(ఐటీ) బిల్లుకు కేంద్ర క్యాబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలకు ఆమోదం లభించింది.
New Income Tax Bill | పాత ఆదాయం పన్ను చట్టాన్ని సరళతరం చేస్తూ.. అందరికి సులభంగా, స్పష్టంగా అర్థమయ్యేలా కొత్త ఆదాయం చట్టం తేవడానికి కేంద్రం సన్నద్దమైంది. ఇందుకు బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా స