ఇప్పుడు విద్యాశాఖకు కొత్తబాస్లొచ్చారు. కొత్తగా వచ్చారంటే బదిలీపై వచ్చారని కాదు.. వారు వచ్చింది విద్యాశాఖ నిర్ణయాల్లో జోక్యం చేసుకునే విషయంలో. ఇం తకు ఎవరంటే వారు... ముగ్గురు మంత్రుల నేతృత్వంలోని క్యాబిన�
త్వరలో 300 కొత్త బస్సు సర్వీసులను అందుబాటులోకి తేవాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. మహిళల ఉచిత ప్రయాణం రద్దీ కారణంగా సెమీ డీలక్స్, మెట్రో డీలక్స్ పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఈ బస్సులను రోడ్డెక్కించాలని
సంగారెడ్డి జిల్లాలో బస్సులు లేక బడి పిల్లలు తిప్పలు పడుతున్నారు. జిల్లాలో 1264 ప్రభుత్వ పాఠశాలల ఉన్నాయి. ఇందులో 1.30లక్షలకు పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 432 ఉన్నత పాఠశాలల్లో 40వేల మందికి పైగా విద�
ఆర్టీసీలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. మహిళలకు ఫ్రీ జర్నీతో బస్సుల్లో రద్దీ పెరిగినందున ఇప్పటికే వెయ్యి కొత్త బస్సులు అందుబాటులోకి తెచ్చామన్నా�
TSRTC | తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నది. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి అనూహ్య స్పందన వస్తున్నది. ఈ క్రమంలో ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని �
సంక్రాంతి నాటికి 200 కొత్త డీజిల్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని బస్భవన్ ప్రాంగణంలో కొత్త లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజ�
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) త్వరలో సుదూర ప్రాంతాలకు మరిన్ని ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులను నడపబోతున్నది. ప్రస్తుతం విజయవాడ మార్గంలో 10 ఎలక్ట్రిక్ ఏసీ �
వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు మరింతగా చేరువై దేశానికే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ) ఆదర్శంగా నిలిచిందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ అన్నారు. బాగ్లింగంపల్లిలోని టీ�
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తిరుపతి దర్శనానికి వెళ్లే భక్తులకు అందిస్తున్న సేవలను తెలంగాణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు.