ఒక్కొక్కరూ పది ఓట్లు వేసైనా సరే.. మన అభ్యర్థిని గెలిపించాలని’ పార్టీ కాడర్కు, బీసీ వర్గాలకు మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. గురువారం సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్,
‘నాకైతే చెంప పగలగొట్టాలని అనిపించింది’ అని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుపై ఆ పార్టీ నాయకుడి భార్య ఒకరు తన అరచేతి చూపిస్తూ మంత్రి కొండా సురేఖ సమక్షంలోనే ఆగ్రహంతో ఊగిపోయారు. ఊహించని పరిణామానిక�
మెదక్ ఎంపీ టికెట్ కేటాయింపుతో కాంగ్రెస్లో మొదలైన రచ్చ అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. మెదక్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ను గెలిపించాలని పట్టుదలగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి అందరూ నాయకులను ఏకతాటి మీదికి తెచ్�
Neelam Madhu | కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న మర్యాదతోనే నీలం మధుని ఏమనలేకపోయాం. లేదంటే నీలం మధు చెంప పగలకొట్టాలనుకున్నా.. నా భర్తను ఇష్టమొచ్చినట్లు మాట్లాడిండు.. మధుకి కామన్ సెన్స్ లేదంటూ సుధారాణి క�
మెదక్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ దిగ్గజ నేతలు బరిలో నిలిచి గెలిచిన చరిత్ర ఉంది. కాంగ్రెస్ను అన్నీతానై శాసించిన ఇందిరాగాంధీ మెదక్ నుంచి ఎంపీగా గెలిచి ఏకంగా ప్రధానమంత్రి అయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. విడతలవారీగా జాబితాలు ప్రకటించిన కాంగ్రెస్, బీజేపీ చివరి క్షణంలో కూడా అభ్యర్థులను మార్చేశాయి.
పటాన్చెరులో కాంగ్రెస్ (Congress) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ నాయకుడు నీలం మధు (Neelam Madhu) తన అనుచరులతో కలిసి బీఎస్పీలో (BSP) చేరారు. నీలం మధును హస్తం పార్టీ పటాన్చెరు (Patancheru) అభ్యర్థిగా ప్రకటించిన విషయం త
Congress | పటాన్చెరు టికెట్ విషయంలో సీనియర్ నేతలు జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ మధ్య దుమారం రేగినట్టు తెలిసింది. వీరిద్దరూ ఆ టికెట్ను తమవారికి ఇవ్వాలంటే తమవారికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. నీలం మధుకు జగ�
కాంగ్రెస్లో (Congress) టికెట్ల కెటాయింపు చిచ్చు కొనసాగుతున్నది. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న తమని కాదని బయటి నుంచి వచ్చినవారికి టికెట్లు కేటాయిస్తుండటంతో నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కుతున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. టికెట్ల కేటాయింపుపై నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులకు ఆశపడి టికెట్ల�