దేశంలో గుణాత్మక మార్పు కోసం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పూరించిన శంఖారావం దేశమంతా మారుమోగుతున్నది. దేశాన్ని నవ్యపథంలో నడిపించే నాయకుడు సీఎం కేసీఆర్ ఒక్కరేనని ఆంధ్రప్రద�
దేశంలో దోపిడీ లేని సమాజ నిర్మాణమే సీపీఐ లక్ష్యమని ఆ పార్టీ రంగారెడ్డిజిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. సీపీఐ 98వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని సోమవారం షాబాద్, కుర్వగూడ, నాగరకుంట గ్రామాల్లో
తెలంగాణ కోసం నేను బయలుదేరిననాడు ‘కొత్త దుకాణం పెట్టినవేంది’ అని అవహేళన చేశారు. ‘వీళ్లతో ఏం కాదు’ అని అన్నారు. ‘ఈ బక్కోన్ని బొండిగె పిసికి పడేస్తరు’ అన్నోళ్లు ఉన్నరు. ఇప్పుడు అంతకన్నా రెట్టించి హేళన చేస్�
ప్రస్తుతం సాంకేతిక విద్యకు ఎంత ప్రాధాన్యం ఉన్నదో, రానున్న రోజుల్లో అటవీ, పర్యావరణ నిపుణులకు అంతే డిమాండ్ ఉండనున్నదని పలువురు అటవీ నిపుణులు అభిప్రాయపడ్డారు. సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాలలో శ�
పాలకుడు ప్రజలను గౌరవించాలి. వారి అవసరాలను గుర్తించాలి. ఆపదలో ఆదుకోవాలి. అంతేగానీ పన్నుల రూపంలో ప్రజలపై భారం పెంచొద్దు. ప్రజల మనసెరిగిన నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్కు మంచి గుర్తింపు ఉంది. దేశ ప్రగతిని �
మనిషి వైభవం అనడంతోనే సాధారణంగా మనిషి సామాజికంగా, సాంస్కృతికంగా, వైజ్ఞానికంగా, కళాత్మకంగా సాధించిన ఉన్నతి వైపు, వికాసం వైపు మనదృష్టి మరలుతుంది. మన నిత్యజీవనస్థాయి, నాణ్యత వాటితోనే ముడిపడి ఉంది కాబట్టి. అయ�
వ్యవసాయ పాలసీ సమగ్రంగా అమలు చేయగలిగే ఆలోచన ఉన్న నాయకుడు కేసీఆర్ ఒక్కరే. రష్యాలో ఒక విధానం ఉంది. దేశ జనాభా ఎంత? ఏ పంట ఎక్కడ పండుతుంది? తదితర వివరాలతోపాటు ఆ దేశంలో ప్రతి పంటకు అగ్రిమెంట్ ఉంటుంది. ధర కూడా ముం�
కేసీఆర్ నాయకత్వం, వ్యూహాలు దేశానికి అవసరమని రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్ఎస్పీ) సీనియర్ నేత, కేరళలోని కొల్లాం ఎంపీ, మాజీ మంత్రి ఎన్కే ప్రేమచంద్రన్ చెప్పారు.
దేశంలో గుణాత్మక మార్పులు తీసుకొనిరావడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో జాతీయ పార్టీని స్థాపించాలన్న ఆలోచనకు ప్రపంచ దేశాల్లోని ప్రవాస భారతీయులు మద్దతు ప్రకటించారు. జాతీయ రాజకీయాల్లో కే�
సుదీర్ఘ ఉద్యమం, దానికి అవసరమైన రాజకీయ శక్తుల ఏకీకరణ, నాయకత్వం రూపొందించి అమలుచేసిన వ్యూహాత్మక
నిర్ణయాలు, ఎత్తుగడలన్నీ కలిసి అనేక త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ, స్వరాష్ట్ర
కుల జనగణన అంశం మళ్లీ చర్చకు వచ్చింది. ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. బీజేపీ అభ్యంతరాలను పక్కనపెట్టి ఈ విషయంలో కసరత్తు జరుపుతున్నారు. జనగణనలో ఓబీసీల జ�