కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడి గడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణ పనులకు సంబంధించి పూర్తిస్థాయి డిజైన్లను అక్టోబర్ నాటికి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ �
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ), ఇంజినీరింగ్ నిపుణుల సూచనలు, నివేదికల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామ ని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడి�
‘మాట్లాడితే చా లు బృహత్తర కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం అని వ్యాఖ్యలు చేసిన సన్నాసులు కండ్లు తెరవాలి. లక్ష్మీపూర్ గాయత్రీ పంప్హౌస్ నుంచి పరవళ్లు తొక్కుతున్న జలాలను చూడాలి’ అని చొప్పదండి మాజీ ఎమ్
మేడిగడ్డ బరాజ్లో బ్లాక్-7లో పిల్లర్ కుంగుబాటు ఘటన తర్వాత వారం రోజుల్లోనే ఎన్డీఎస్ఏ బృందం ప్రాజెక్టును సందర్శించింది. అప్పటికీ టెస్టులేవీ చేయకుండానే, సమగ్ర పరిశీలన జరుపకుండానే నివేదికలు సమర్పించి�
కాళేశ్వరం ప్రాజెక్టులోని రెండు పిల్లర్లు కుంగితే, ఆగమేఘాల మీద స్పందించిన మోదీ సర్కార్.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూలిన ప్రాజెక్టులపై ఎందుకు స్పందించడంలేదు? అని బీఆర్ఎస్
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ దుష్ట రాజకీయం మరోసారి బట్టబయలైంది. ‘ప్రాజెక్టు కుప్పకూలింది.. లక్షకోట్లు వృథా’ అంటూ ఇప్పటివరకు చేసిన ప్రచారమంతా వట్టిదేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డే స్వయంగ
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) హెచ్చరికలతో ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం కండ్లు తెరచింది. మంజీరా నదిపై ఉన్న సింగూర్ డ్యామ్ మరమ్మతులను చేపట్టేందుకు సిద్ధమైంది. కానీ మరమ్మతు పనులు చేపట్టేం�
రాష్ట్రంలో నిర్దేశిత ఆనకట్టల భద్రతకు సంబంధించిన డ్యామ్ల స మగ్ర భద్రత మూల్యాంకనం(సీడీఎస్ఈ) నిర్వహణలో ఎందుకు జాప్యం జరుగుతున్నదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ)చైర్మన్ అనిల్జైన్ రాష్�