హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపై ఎన్సీపీ శరద్పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జంతువులను వేటాడే రాముడు మాంసాహారి అని మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎంఎల్ఏ జితేంద్ర అవద్ �
ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్కు బీజేపీ కేంద్ర మంత్రి పదవిని ఆఫర్ చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ ఆరోపించారు. క్యాబినెట్ ర్యాంకుతో కూడిన నీతి ఆయోగ్ చైర్మన్ పదవిని ఇచ�
విపక్ష ఇండియా కూటమి విజ్ఞప్తిని బేఖాతరు చేస్తూ ప్రధాని మోదీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మంగళవారం వేదిక పంచుకున్నారు. పుణెలో ప్రధాని మోదీకి లోక్మాన్య తిలక్ పురస్కారం అందించిన సభలో శరద్ పవార్ మాట్�
షిండే-బీజేపీ ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ సహా ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో పలువురిపై అవినీతి, ఈడీ కేసులు ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకొని అధికార బీజేపీ.. ఈ తిరుగుబాటు పర్వం నడిపిందనే విమర్శలు వస్తున్నాయి. ఎన్�
ప్రస్తుతం ఎక్కడ చూసినా బీజేపీ వ్యతిరేక పవనాలే వీస్తున్నాయని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ చెప్పారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చి
PM Modi | నూతన పార్లమెంటు ప్రారంభం.. మోదీ పట్టాభిషేక కార్యక్రమంలా సాగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ అయిన ఉపరాష్ట్రపతి లేకుండానే ప్రజాస్వామ్య సౌధం ప్రారంభం కావడం గమనార్హం. కార�
విపక్ష పార్టీలో చిచ్చు పెట్టడం.. ఓ గ్రూప్ను చీల్చడం.. వంటి స్వార్థ రాజకీయాలకు బీజేపీ మరోసారి తెరతీస్తున్నది. మహారాష్ట్రలో గత ఏడాది శివసేనని చీల్చి సీఎం ఉద్ధవ్ ఠాక్రేను గద్దె దించి ఏక్నాథ్షిండేను ఆ సీ�
మాలు సానుకూల సంకేతం: అఖిలేశ్ యాదవ్ లక్నో, ఆగస్టు 19: బీహార్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు దేశ రాజకీయాలకు ఓ ‘సానుకూల సంకేతం’ అని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థ ఇం�