చత్తీస్గఢ్లోని బీజాపూర్ పోలీసుల నిర్బంధంలో ఉన్న మావోయిస్టు నేతలను తక్షణమే కోర్టులో హాజరుపరచాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జి.లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.న�
Shivaji Raja | టాలీవుడ్ నటుడు శివాజి రాజా తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. ఎన్నో సినిమాలలో నటించిన ఆయన పలు సీరియల్స్ కూడా చేశాడు. మా అధ్యక్షుడిగా కూడా పని చేశారు.
Encounter | తెలంగాణ - ఛత్తీస్గఢ్ సరిహద్దులో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిసింది.
Chhattisgarh | ఛత్తీస్గడ్ అడవుల్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. కొండగావ్-నారాయణపూర్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా సిబ్బంది గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టుల�
త్తీస్గఢ్లో ఆదివాసీలు, మావోయిస్టులపై జరుగుతున్న ఎన్కౌంటర్లను నిలిపివేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ జి. లక్ష్మణ్, సీ�
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టు అగ్ర నాయకులు ఉన్నట్లు సమాచారం అంద
IED blast | ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భద్రతాసిబ్బందికి, మావోయిస్టులకు మధ్య బుధవారం ఉదయం ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గంగ్లూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ముంగా గ్రామంలో ఈ ఎన్కౌంటర్ జరిగిం�
కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే దురాశతో నక్సలైట్నని బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వనపర్�
మావోయిస్టుల కుట్రను ములుగు జిల్లా పోలీసులు భగ్నం చేశారు. సాధారణ ప్రజలు తిరిగే కాలి బాటలో పెట్టిన మందుపాతరను కనిపెట్టి నిర్వీర్యం చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో గత రెండ�
ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్-బీజాపూర్ సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. పలువురు గాయపడ్డారు. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసు
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా గంగలూరు దండకారణ్యంలో మావోయిస్టులు రహస్యంగా సమావేశమవుతున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు దాడి చేశాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మ�
ఇద్దరు నకిలీ మావోయిస్టులను హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టుల పేరుతో బెదిరిస్తూ డబ్బులు గుంజుతున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రజల హక్కుల గురించి మాట్లాడే మేధావులు సర్వసాధారణంగా మధ్య తరగతివారు, ఎగువ మధ్య తరగతివారు అయి ఉంటారు. మధ్య తరగతి నుంచి వచ్చేవారు స్వయంగా జీవిత సమస్యలను ఎదుర్కొన్నవారు అయి ఉంటారు. ఆ కారణంగా ప్రజల సమస్యలు, హ
Chhattisgarh | ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో ఓ మావోయిస్టును పోలీసులు అరెస్టు చేశారు. ఆ మావోయిస్టు వద్ద ఉన్న 80 బాంబులు, జిలెటిన్ రాడ్, రెండు డిటోనేటర్లు, బాణాసంచాతో పాటు మావోయిస్టు సాహిత్యంను పోలీసులు సీజ్ చేశా�