చిగురుమామిడి మండలంలోని నవాబుపేట గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు మట్టెల బాలయ్య, దండి రంజిత్ లు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా వారి కుటుంబాలను బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, పార్టీ మ
BRS | మండల పరిధిలోని ఏక్మామిడి గ్రామానికి చెందిన బీజేపీ , కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 మంది నాయకులు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి , రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి కార్తీక్�
మండలంలోని వివిధ గ్రామా ల్లో శనివారం భారీ వర్షం కురిసింది. నవాబ్పేట, రుద్రారం, యన్మన్గండ్ల, రుక్కంపల్లి, ఇప్పటూర్, లోకిరేవు, లింగంపల్లి, చాకలిపల్లి, కొండాపూర్ తదితర గ్రామాల్లో సాయంత్రం ఉరుములు, ఈదురుగా
బాలికలు ఉన్నత చదువులపై దృష్టి పెట్టి పైస్థాయికి ఎదగాలని లయన్స్ క్లబ్ సభ్యుడు నారాయణరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పూడూరు మండలం మన్నెగూడ జడ్పీ ఉన్నత పాఠశాలలోని 10 మంది విద్యార్థినులకు సైకిళ్లను ఉచితంగ�
Fathepur Mysamma | మహిళ ప్రాణాలను మటన్ ముక్క బలిగొన్నది. ఓ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన దావత్లో మహిళ మటన్ తింటుండంగా, ఆమె గొంతులో ముక్క ఇరుక్కుంది. దీంతో ఆవిడ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘ�
నవాబ్పేట: అభాగ్యులకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డా.లక్ష్మారె డ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని కూచూర్ గ్రామానికి చెందిన చంద్రకళ అనే మహిళ అనారోగ్యంతో బాధ పడుతుండ గ