కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో భేటీ ముగిసిన మరుసటి రోజే పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Sidhu) శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధ
Navjot Singh Sidhu: 45 రోజుల ముందే సిద్దూ రిలీజ్ అవుతున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీన పాటియాలా జైలు నుంచి సిద్దూ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. రోడ్డుపై ఒకర్ని దాడి చేసిన కేసులో ఆయన ఏడాది జైలుశిక్ష అనుభవిస్తున్న వి�
ర్యాష్ డ్రైవింగ్ కేసులో కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు యేడాది పాటు జైలు శిక్ష పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పాటియాలా కోర్టు ఎదుట లొంగిపోయారు. అయితే తనకు ఛాతీ నొప్�
న్యూఢిల్లీ: 1998 నాటి ర్యాష్ డ్రైవింగ్ కేసులో మాజీ క్రికెటర్ సిద్ధూకు ఏడాది జైలుశిక్ష పడిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో లొంగిపోనున్నట్లు చెప్పిన అతను.. ఇప్పుడు మరింత సమయం కోరారు. కొన్ని వారాల్లోగ
Navjot Singh Sidhu | పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) నేడు పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు. 1988 నాటి ర్యాష్ డ్రైవింగ్ కేసులో సుప్రీంకోర్టు సిద్ధూకి ఏడాది పాటు జైలు శిక్�
ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ గురువారం వినూత్నంగా నిరసన తెలిపారు. పటియాలాలో ఏనుగుపై వీధుల్లో ఊరేగుతూ జెండాను ప్రదర్శించిన సిద్ధూకు ప్రజల నుంచి భ�
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ఏఐసీసీ ఇన్ఛార్జ్ హరీష్ చౌదరి పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కోరారు. సిద్ధూపై ఫిర్యాదు చే�
Navjot singh sidhu | పంజాబ్ కాంగ్రెస్లో నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot singh sidhu) కథ ముగిసిందా.. పార్టీ అతడిని పక్కకు పెట్టేసిందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తే అలానే కన్పిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత పీ
చంఢీఘడ్: పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్దూ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియాకు పంపారు. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప�
పంజాబ్లో కాంగ్రెస్ పార్టీని అరచేతిపై ఆడించిన నేత నవజోత్ సింగ్ సిద్ధూ. ఒక విధంగా ఆయన కోసమే మాజీ సీఎం అమరీందర్ సింగ్ను కాంగ్రెస్ అధిష్ఠానం నిర్లక్ష్యం చేసింది. అంతలా పార్టీ అధిష్ఠానం వద్ద పరపతి సంపాదించ
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మహిళా అభ్యర్థి జీవన్ జ్యోత్ కౌర్ ఓడించారు. అమృత్సర్ ఈస్ట్లో పోటీ చేసిన ఆమె సిద్ధూతోపాటు అదే స్థానంలో బరిలోకి దిగ�
న్యూఢిల్లీ : పంజాబ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ భాషపై ఆ పార్టీ ఎంపీ గుర్జీత్ సింగ్ ఔజ్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేండ్ల నుంచి సిద్ధూ ప్రజలకు దూరంగా ఉన్నారన్నారు. అంతేకాకు�
అమృత్సర్: చతుర్ముఖ పోటీ నెలకొన్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగనుంది. మొత్తం 117 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతున్నది. ఎన్నికల బరిలో 1,304 �