బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన ఆవశ్యతను దేశవ్యాప్తంగా గుర్తిస్తున్నారు. కాబట్టే, మనతో కర్ణాటక, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ర్టాలు కలసివస్తున్నాయి. మున్ముందు చాలా రాష్ర్టాలు కలసివచ్చే సంకేతాలు స�
ప్రతి పార్టీ తనదైన శైలిలో ఇలాంటి రాజకీయ నినాదాలు ఇస్తుంటాయి. ఇది సహజం. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఇస్తున్న ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' అన్న నినాదం వాటికన్నా భిన్నమైనది.
Manish Sisodia | గుజరాత్ ప్రజల ఓట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ నేడు జాతీయ పార్టీగా అవతరించనుందని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. ప్రస్తుతం గుజరాత్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆ పార్ట�
KTR on Rahul Gandhi:తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తప్పుపట్టారు. భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ �
ఉద్యమమే ఊరిపిరిగా.. తెలంగాణవాసుల ఆకాంక్షలు.. అస్తిత్వమే ప్రాతిపదికగా.. స్వరాష్ట్రమే ధ్యేయంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) రూపాంతరం చెంది భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా ఆవిర్భవించడ�
రెండు దశాబ్దాలకు పైగా సాగిన టీఆర్ఎస్ ప్రస్థానం ఇప్పుడు సరికొత్త దిశగా సాగుతున్నది. దేశ బలోపేతం కోసం ఢిల్లీ వైపు అడుగులు వేస్తున్నది. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవి�
టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా సీఎం కేసీఆర్ ప్రకటించడంపై జిల్లా వ్యాప్తంగా సంబురాలు నిర్వహించారు. గులాబీ శ్రేణులు ఆనందోత్సాహాలతో పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఆయా సంఘాల నాయకులు, ప
తెలంగాణ రాష్ట్ర సమితిని పార్టీ అధినేత కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా బుధవారం ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. దీంతో ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు జిల్లావ్యాప్తంగా సంబురాలు నిర్
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు వీలుగా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)గా మారుస్తున్నట్లు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు.
జాతీయ పార్టీ కావడం అంటే ఇరుగు పొరుగు రాష్ర్టాల్లో పోటీకి అవకాశాన్ని తీసుకోవడం. ఇది ఇప్పటిదాకా కొన్ని పార్టీలు అనుసరించిన మార్గం. కానీ, జాతీయ దృక్పధంతో, జాతీయ విధానంతో, జాతి తాత్వికతను అర్థ చేసుకొని దేశం మ