భద్రాద్రి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరగనున్న అండర్-17 బాలబాలికల రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ఆదివారం కొత్తగూడెంలో ప్రారంభమయ్యాయి. స్థానిక ఆనందఖని జిల్లా పరిషత్ ఉన
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లికి చెందిన మెరుపుల హృతిక్గౌడ్ జాతీయస్థాయి కిక్బాక్సింగ్ టోర్నీలో మెరుపులు మెరిపించాడు. ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు గోవాలో జరిగిన ఆల్ఇండియా కిక్ బా�
క్రీడాస్ఫూర్తితో పోటీ ల్లో పాల్గొని ప్రతిభ చాటాలని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం జడ్చర్లలో అండర్-14 ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి బాలుర క్రికెట్ పో టీలను ఎంపీ ప్రారంభించి క్ర�
మున్సిపాలిటీ పరిధి కుంట్లూరులోని వ్యాస్ మాడల్ పాఠశాల విద్యార్థులు మల్కంబ్ రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభను చాటి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సోమవారం నుంచి ఈ నెల 12 వరకు మధ్యప్రదేశ్లో జరుగుతున్�
23న జిల్లాస్థాయి యువజనోత్సవాలు, సామూహిక, వ్యక్తిగత విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా యువజన, క్రీడల అధికారి హనుమంతరావు శుక్రవానం ఒక ప్రకటనలో తెలిపారు.
జాతీయ స్థాయిలో యూనివర్సిటీ పోటీల్లో ఎంజీయూ క్రీడాకారులు ప్రతిభ చూపి ఖ్యాతి చాటాలని యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ జి.ఉపేందర్రెడ్డి సూచించారు.