రాజకీయ, ఆర్థిక, సాంఘిక సమానత్వం కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్నను సమాజంలో ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపా�
Toguta : ఖరీఫ్ సీజన్లో రైతులకు సరిపడా యూరియా (Urea)ను సరఫరా చేయకుంటే.. రైతుల పక్షాన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని సహకార సంఘం చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి (Harikrishna Reddy) ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
తెలంగాణ రైతాంగ సాయుధపోరాట రథసారథి రావి నారాయణరెడ్డి స్ఫూర్తితోనే తెలంగాణ మలిదశ ఉద్యమానికి అంకురార్పణ జరిగిందని, ఆ లక్ష్యాన్ని సాధించామని బీఆర్ఎస్ సీనియర్నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ త�
మెతుకు సీమలో ఇప్పటి వరకు ఏ పార్టీ అభ్యర్థి కూడా హ్యాట్రిక్ గెలుపు సాధించలేదు. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏ పార్టీ అయినా వరుసగా రెండుసార్లు మాత్రమే గెలిచింది.
జిల్లాలో కమలం పార్టీ అల్లకల్లోలమైంది. బీజేపీలో ఉన్న నలుగురు నేతలు కూడా తలోదారి అన్నట్లు తయారైంది. కొత్త, పాత నేతలు గ్రూపులుగా విడిపోయి అస్తవ్యస్తంగా మారింది. నాయకుల మధ్య సయోధ్య కుదరడం లేదు. ఎవరికి వారు యమ
ప్రకృతి రమణీయమైన అందాలతో చూపరుల మనస్సు దోచేలా అనంతగిరి కొండలు ఉన్నాయి.. చుట్టూ పచ్చని బైళ్లు.. పంట పొలాలు.. ఎటుచూసినా అందాన్ని ఆరబోస్తున్న చూడచక్కని అడవి. పక్షుల కిలకిల రావాలు.. వన్యప్రాణుల ఆటలతో పర్యాటకుల
ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరిం చాలని రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ అన్నారు. శుక్ర వారం ఆయన జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లతో హైద రాబాద్ నుంచి వ�
నిజామాబాద్ కొత్త కలెక్టర్కు సాదర స్వాగతం లభించింది. హనుమకొండ నుంచి బదిలీపై వచ్చిన రాజీవ్గాంధీ హనుమంతు బుధవారం నిజామాబాద్ జిల్లా పాలనాధికారిగా బాధ్యతలు స్వీకరించారు.