గత అసెంబ్లీ ఎన్నికల సయమంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విధంగా ఏడాదికి రెండుసార్లు రైతు భరోసా పథకం ద్వారా రూ. 15 వేలను ప్రతి రైతుకు అందించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. వానకాలం రైతు భరోసాకు రాంర
వరంగల్, హనుమకొండ జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను బుధవారం ఖరారు చేశారు. రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 102 మంది బరిలో నిలిచారు. వరంగల్ తూర్పు నియోజవర్గ బరిలో 29 మంది ఉన్నారు. కేవలం ఇద్దరు స్వతంత్�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ‘తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం’ ఉమ్మడి వరంగల్ అంతటా వైభవంగా జరిగింది. ఆలయాల్లో పూజలు, మసీదుల్లో నమాజ్లు, చర్చిలు, గురుద్వారల్లో ప్రత్యేక ప్రార్థనలతో సర్వత్రా భక్తిభా
కాళేశ్వరం ప్రాజెక్టుతో గ్రామాలు సస్యశ్యామలం అయ్యాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. శనివారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్
ఆకాశ వీధిన త్రివర్ణ పతాక సగర్వంగా రెపరెపలాడింది. జిల్లా వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు అంబరాన్నంటాయి. కలెక్టరేట్లో కలెక్టర్ బీ గోపి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంత�
వరంగల్లోని జక్కలొద్ది వివాదాస్పద భూముల పై సమగ్ర విచారణ చేపడుతామని రాష్ట్ర మున్సిప ల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ప్రక టించారు. జక్కలొద్ది గ్రామంలోని వివాదాస్పద భూములపై మంగళవారం శాసనసభలో వరంగ ల్ త
హుజూరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాత్రి హు�
హుజూరాబాద్ : జోరు వానలోను గులాబీ జోరు కొనసాగుతుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో నియోజక వర్గంలోని జమ్మికుంట పట్టణానికి చెందిన బీజేపీ నాయకులు, ముదిరాజులు, యువకులు, సింగాపురం లోని గెస్ట్హౌజ్లో ర