‘థియేటర్స్లో సినిమా చూడటమనేది మన సంస్కృతిలో భాగంగా ఉంది. మన దేశంలో సినిమాకు మించిన ఎంటర్టైన్మెంట్ ఏదీ లేదు’ అని అన్నారు హీరో నాని. మంగళవారం హైదరాబాద్లో జరిగిన ‘తిమ్మరుసు’ ప్రీరిలీజ్ వేడుకకు ఆయన మ�
న్యాచురల్ స్టార్ హీరో నాని ఇటీవలే శ్యామ్ సింగరాయ్ సినిమా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. శ్యామ్ సింగరాయ్ ను కంప్లీట్ చేసి తన నెక్ట్స్ మూవీ అంటే సుందరానికి సెట్స్ లో జాయిన్ కాబోతున్నట్టు వీడియో ద్వ
గత కొన్నేళ్లుగా తెలుగు వెండితెరపై తెలంగాణ యాస, భాషలు గుబాళిస్తున్నాయి. తెలంగాణ నేపథ్య కథల చిత్రణ కూడా ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణ యాసతో పలికే సంభాషణలు సినిమాలకు కొత్త పరిమళాల్ని అద్దుతున్నాయి. అగ్ర క
నేచురల్ స్టార్ నాని ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. దర్శకులు కూడా కథలు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు నా
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో థియేటర్స్ ఇప్పట్లో తెరచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలో సురేష్ బాబు బడా నిర్మాతలు కూడా తమ సినిమాలని ఓటీటీలో విడుదల చేస్తున్నారు. నారప�
జెంటిల్మెన్ సినిమా తర్వాత మరోసారి నేచురల్ స్టార్ నాని, నివేదా థామస్ జంటగా నటించిన చిత్రం నిన్ను కోరి. నాలుగేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబట్టి సూపర్హిట్�
న్యాచురల్ స్టార్ హీరో నాని నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు శ్యామ్ సింగరాయ్. పీరియాడిక్ డ్రామాగా హై బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయిపల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతిశెట్టి ఫీమేల్ లీడ్ �
నేచురల్ స్టార్ నాని మంచి స్పీడ్ మీదున్నాడు. నాని నటించిన టక్ జగదీష్ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా, రిలీజ్కు సిద్ధంగా ఉంది. పరిస్థితులు సద్ధుమణిగాక థియేటర్స్లో మూవీని విడుదల చేయ�
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరు ఇళ్లకు పరిమితం కాగా, వైద్యులు మాత్రం ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ప్రజలకు వైద్యం అందంచారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ కూడా కరోనా సమయంలో
కథానాయికగా గ్లామర్ పాత్రలు చేస్తూనే మరోవైపు ప్రయోగాలకు సిద్ధమంటోంది అదాశర్మ. విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తోన్న ఆమె కెరీర్లో తొలిసారి రొమాంటిక్ కామెడీ సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. హీరో నా�