2015 ఎవడే సుబ్రమణ్యం విడుదలైన తర్వాత నాని సూపర్ ఫామ్ లోకి వచ్చేసాడు. ఈయన నటించిన ప్రతీ సినిమా కూడా మంచి విజయం సాధించింది. అదే సమయంలో ఈయన నటించిన సినిమా జెంటిల్ మెన్. ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన ఈ చిత్ర�
స్వీయ నిర్మాణ సంస్థ వాల్పోస్టర్ సినిమా పతాకంపై హీరో నాని సమర్పణలో రూపొందిస్తున్న ‘మీట్ క్యూట్’ చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ చిత్రానికి నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహిస్తున్నా
టాలీవుడ్ స్టార్ హీరో నాని నూతన తారాగణం నటిస్తోన్న జీ 5 సిరీస్ లోల్ సలామ్ ట్రైలర్ ను లాంఛ్ చేశాడు. కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సిరీస్ జూన్ 25న ప్రీమియర్ కానుంది.
న్యాచురల్ స్టార్ నాని ఎప్పుడూ సినిమాలు చేస్తూనే ఉంటాడు. కరోనా సమయంలోనూ ఈయన శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ మొన్నటి వరకు చేసాడు. సెకండ్ వేవ్ ఉధృతంగా మారిన తర్వాత కానీ బ్రేక్ తీసుకోలేదు. అప్పటి వరకు నాన్ స్టాప్ షూ�
నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే కోవిడ్ కేసులు తగ్గిన తర్వాత మిగిలిన షూట్ ను పూర్తి చేయనున్నాడు.
వంద శాతం తొలి తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ‘ఆహా’ కొత్త సినిమాలు, ఒరిజినల్ సిరీస్లతోడిజిటల్ ప్రేక్షకులను అలరిస్తోంది. అందరిలో ఆసక్తి పెంచిన ‘అర్ధ శతాబ్దం’ చిత్రం జూన్ 11న విడుదలకాబోతోంది. ‘ఆహా’ ఎక
ప్రతి ఏడాది రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులని అలరించే నానికి కరోనా పెద్ద దెబ్బ కొట్టింది. గత ఏడాది కరోనా వలన నాని నటించిన వి చిత్రం తప్పని పరిస్థితులలో ఓటీటీలో విడుదలైంది. ఇక తాజాగా ఆయన �
ప్రముఖ సినిమా జర్నలిస్ట్, నటుడు TNR కరోనాతో కన్నుమూశారు. గత కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసి పలువురు సి�
తెలుగు సినీ పరిశ్రమ స్థాయి క్రమక్రమేపి పెరుగుతూ పోతుంది. మన హీరోలు చేసే ప్రతి సినిమాను పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తూ తెలుగు ప్రేక్షకులనే కాక ఇతర భాషలకు సంబంధించిన ప్రేక్షకులను కూడా అలరిస