న్యాచురల్ స్టార్ నాని ఎప్పుడూ సినిమాలు చేస్తూనే ఉంటాడు. కరోనా సమయంలోనూ ఈయన శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ మొన్నటి వరకు చేసాడు. సెకండ్ వేవ్ ఉధృతంగా మారిన తర్వాత కానీ బ్రేక్ తీసుకోలేదు. అప్పటి వరకు నాన్ స్టాప్ షూ�
నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే కోవిడ్ కేసులు తగ్గిన తర్వాత మిగిలిన షూట్ ను పూర్తి చేయనున్నాడు.
వంద శాతం తొలి తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ‘ఆహా’ కొత్త సినిమాలు, ఒరిజినల్ సిరీస్లతోడిజిటల్ ప్రేక్షకులను అలరిస్తోంది. అందరిలో ఆసక్తి పెంచిన ‘అర్ధ శతాబ్దం’ చిత్రం జూన్ 11న విడుదలకాబోతోంది. ‘ఆహా’ ఎక
ప్రతి ఏడాది రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులని అలరించే నానికి కరోనా పెద్ద దెబ్బ కొట్టింది. గత ఏడాది కరోనా వలన నాని నటించిన వి చిత్రం తప్పని పరిస్థితులలో ఓటీటీలో విడుదలైంది. ఇక తాజాగా ఆయన �
ప్రముఖ సినిమా జర్నలిస్ట్, నటుడు TNR కరోనాతో కన్నుమూశారు. గత కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసి పలువురు సి�
తెలుగు సినీ పరిశ్రమ స్థాయి క్రమక్రమేపి పెరుగుతూ పోతుంది. మన హీరోలు చేసే ప్రతి సినిమాను పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తూ తెలుగు ప్రేక్షకులనే కాక ఇతర భాషలకు సంబంధించిన ప్రేక్షకులను కూడా అలరిస
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటికే స్టార్ హీరోలంతా తమ షూటింగ్స్ ను వాయిదా వేసుకున్నారు. అయితే అల్లు అర్జున్ ఒక్కడే కరోనా టైంలో కూడా షూట్ లో పాల్గొన్నాడు.
ఒకప్పుడు ఐటెం సాంగ్స్కు సపరేట్గా కొంత మంది అందాల భామలు ఉండేవారు. వారితో రెగ్యులర్గా స్పెషల్ సాంగ్స్ చేయించే వారు దర్శక నిర్మాతలు. ఇప్పుడలా కాదు స్టార్ హీరోయిన్స్ కూడా స్పెషల్ సాంగ్స్ చేసేం�
తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ బిజియెస్ట్ హీరోల్లో నాని ఎప్పుడూ ముందే ఉంటాడు. ఎందుకంటే ఈయనకు హిట్టు ఫ్లాపులతో పని లేదు. టాలెంట్ ఉంది కాబట్టి జయాపజయాలతో సంబంధం లేకుండా చేతిలో కనీసం మూడు సినిమాలతో బిజీగా ఉంటాడ