మంత్రి కొండా సురేఖపై సినీనటుడు నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసుపై నాంపల్లి కోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సురేఖ, నాగార్జున తరఫు న్యాయవాదులు కోర్టుకు హాజరై క్లయింట్ల తరఫున గైర్హాజరు ప�
సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసులో మంత్రి కొండా సురేఖ గురువారం కూడా కోర్టుకు గైర్హాజరయ్యారు. వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించినప్పటికీ, ప్రభుత్వ కార్యకలాపాల వల్ల రాలేకపోయారని �
లగచర్ల రైతులపై నమోదైన కేసులో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న రెండో నిందితుడు సురేశ్ను విచారణ నిమిత్తం 3 రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై పరువు నష్టం కేసు నమోదు చేయాలంటూ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలైంది. వ్యా పారవేత్త సూదిని సృజన్రెడ్డి ఈ పిటిషన్ దాఖ లు చే�
పాత పెన్షన్ సాధన సంకల్పయాత్ర ముగింపు మహాసభను ఈ నెల 12న నిర్వహిస్తున్నట్టు సీపీఎస్ అధ్యక్షులు స్థితప్రజ్ఞ, కార్యదర్శులు శ్రీకాంత్, నరేశ్గౌడ్ గురువారం తెలిపారు. నాంపల్లి క్రిమినల్ కోర్టులో జరిగిన స�
ఆరేండ్లనాటి కేసులో దోషిగా తేల్చిన ప్రజాప్రతినిధుల కోర్టు నాంపల్లి క్రిమినల్ కోర్టు, జనవరి 12 (నమస్తే తెలంగాణ): ఓ భూవివాదానికి సంబంధించిన కేసులో దోషిగా తేలిన మాజీ మంత్రి శంకర్రావు నాంపల్లి ప్రజా ప్రతిని�
ఈ నెల 11న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యూ ఢిల్లీ అండ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హైదరాబాద్, మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథా