MLA Chirumarthi | రాజకీయాల్లోకి కుటుంబాలను, పిల్లలను లాగడం బీజేపీ పార్టీకి అలవాటేనని చిరుమర్తి లింగయ్య అన్నారు. రాబోయే ఎన్నికల్లో వారికి పుట్టగతులుండవని ఎమ్మెల్యే విమర్శించారు.
SP Rema Rajeshwari | నల్లగొండ జిల్లా నూతన ఎస్పీగా రెమా రాజేశ్వరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఎస్పీగా పనిచేసిన డీఐజీ రంగనాధ్ రిలీవ్ అవుతూ ఆమెకు బాధ్యతలు అప్పగించారు.
సమ్మెలో పాల్గొన్న బ్యాంక్ ఉద్యోగులు | నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడింది. బ్యాంకుల ఎదుట ఉద్యోగులు ధర్నాలు చేపట్టి, కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సంతోషిమాత ఆలయం | నల్లగొండ పట్టణం పాతబస్తీ షేర్ బంగ్లా కాలనీలోని భక్త ఆంజనేయ, సహిత సంతోషిమాత ఆలయంలో ధ్వజస్తంభం, మూల విరాట్ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో గవర్నర్ తమిళి సై పాల్గొన్నారు.
మూడు నామినేషన్ల తిరస్కరణ | నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో 8 నామినేషన్లు ఆమోదం పొందగా మూడు తిరస్కరణకు గురైనట్లు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.
చిట్యాల, నవంబర్ 23: ఉపాధి కోసం పరాయి దేశానికి వెళ్లిన నల్లగొండ జిల్లావాసి అనారోగ్యం కారణంగా స్వదేశానికి తిరిగొస్తున్న క్రమంలో దుబాయ్లో మరణించాడు. నల్లగొం డ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన జనగాం మ�
Nallagonda | నల్లగొండ జిల్లాకు చెందిన మండలి శేఖర్(25) అనే యువకుడు అమెరికాలో మృతి చెందాడు. గుర్రంపోడు మండలం తీర్థపల్లి గ్రామానికి చెందిన శేఖర్.. రెండేండ్ల క్రితం ఉపాధి కోసం అమెరికాకు వెళ్లాడు. అయితే నవం�
కేఆర్ఎంబీ బృందం | నాగార్జునసాగర్లో కృష్ణా బోర్డుకు చెందిన 12 మంది బృంద సభ్యులు రెండు రోజుల పాటు పర్యటించి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్వహణ అంశాలను అధ్యయనం చేశారు.
డిఐజి రంగనాధ్ | పోలీసులు వారి విధి నిర్వహణలో భాగంగా రక్తాన్ని చిందించి ప్రజల రక్షణ కోసం పని చేస్తున్నారని డిఐజి ఏ.వి. రంగనాధ్ అన్నారు. ఫ్లాగ్ డే వారోత్సవాలలో భాగంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పా
పరీక్షలు రద్దు | మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో జరిగే పలు పరీక్షలు రద్దయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీగా వర్షాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Crime News | గంజాయి అక్రమ రవాణాపై పటిష్ట నిఘా పెట్టడం ద్వారా జిల్లా పరిధిలో జాతీయ రహదారిపై 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డిఐజి ఏ.వి. రంగనాధ్ తెలిపారు.
క్రైం న్యూస్ | అంతర్ రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 16 తులాల బంగారం, 40 తులాల వెండి రికవరీ చేసినట్లు నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్ది తెలిపారు.