శ్రావణ మాసంలో వచ్చే శుక్ల పంచమిని నాగపంచమిగా జరుపుకోవటం ఆనవాయితీ. ఆదిశేషుడు తనకు చేసిన సేవకు మెచ్చిన శ్రీమహావిష్ణువు అతణ్ని ఏదైనా వరం కోరుకోమని అడిగాడు. సర్పజాతి ఆవిర్భవించిన నాడు సృష్టిలోని మానవులంతా
నాగుల పంచమి పూజలకు తరలివచ్చిన భక్తులతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లోని నాగోబా ఆలయం కిక్కిరిసింది. మహారాష్ట్రతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఆయా జిల్లా నుంచి కాకుండా ఉమ్మడి జిల్లాతోప�
శ్రావణ మాసం నాగుల, గరుడ పంచమిని పురస్కరించుకుని పట్టణంలోని ఆయా దేవాలయాల వద్ద భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. షాద్నగర్ మున్సిపాలిటీలోని పరిగిరోడ్డు పోచమ్మ దేవాలయం ఆవరణలోని పుట్ట �
శ్రావణమాసం (Sravana Masam) మొదటి సోమవారం, నాగుల పంచమి (Nagula Panchami) కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే పెద్దసంఖ్యలో భక్తులు శివాలయాలకు చేరుకుని ముక్కంటిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
విష్ణువు శయ్య ఆదిశేషుడు. వాహనం పక్షీంద్రుడు. ఈ రెండిటికీ ఆజన్మవైరం. జాతివైరం. కానీ, ఈ రెండు జాతులూ మానవాళికి సాయపడేవే! ఈ ఇద్దరి కథా మనకు ధర్మం బోధించేదే!
శ్రావణం.. ఆధ్యాత్మిక మాసం.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో శ్రావణ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. అందుకే ఈ మాసాన్ని శుభాలు, పండుగల మాసం అని అంటారు. ఈ నెలలో అన్ని రోజులూ శుభకరమే.. నాగుల పంచమి, వరలక్ష్మీ వ్రత
షాద్నగర్టౌన్ : శ్రావణ మాసం నాగుల, గరుడ పంచమిని పురస్కరించుకుని పట్టణంలోని ఆయా దేవాలయా ల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. షాద్నగర్ మున్సిపాలిటీలోని పరిగిరోడ్డు పోచమ్మ దేవాలయం ఆవరణలోని పుట�
నాగపంచమిని పురస్కరించుకుని శుక్రవారం నియోజకవర్గంలోని ఆలేరు టౌన్, ఆలేరు రూరల్, మోటకొండూర్, రాజాపేట, తుర్కపల్లి మండలాల్లో మహిళలు నాగ దేవతల పుట్టల్లో పాలు పోసి, గుడ్లు వేసి మొక్కలు చెల్లించుకున్నారు. కొబ్బ
మేడ్చల్ : మేడ్చల్ నియోజకవర్గంలో నాగుల పంచమి వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. మేడ్చల్ పట్టణంలోని ఎల్లమ్మ దేవాలయం, పెద్ద చెరువు కట్ట�
ముషీరాబాద్:నాగుల పంచమిని పురస్కరించుకొని ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. మహిళలు అత్యంత పవిత్రంగా కొలిచే నాగుల పంచమి పర్వదినం సందర్భంగా నాగదేవత ఆలయాలు, �