Varuna Yagam | ఒకవైపు గోదావరి, కృష్ణా నదుల్లో వేలాది క్యూసెకుల నీరు పరవళ్లు తొకుతూ సముద్రం పాలవుతున్నాయి. వాటిని ఒడిసిపట్టాల్సిన పాలకులు ఆకాశం దిక్కు చూస్తూ హోమాలు జరిపిస్తూ వానలు కురిపించాలని దేవున్ని వేడుకుం�
వరుణుడి కరుణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్లో సోమవారం వరుణ యాగాన్ని నిర్వహించారు. హిల్కాలనీ విజయవిహార్లో కృష్ణానది తీరంలో నిర్వహించిన వరుణ యాగంలో ముఖ్యమంత్రి రేవ
ఆగస్టు రెండో వారం వచ్చినా సరైన వర్షాలు కురువకపోవడంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురువాలని కోరుతూ..
Minister Komatireddy | ఎల్ నినో కారణంగా ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఉన్న నీరు తాగునీటికే సరిపోతుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం తరఫున మహా వరుణయాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయించారు.
నాగార్జునసాగర్ రిజర్వాయర్ డెడ్ స్టోరేజీకి చేరడంతో కాల్వల ద్వారా ఆయకట్టుకు సాగు నీరందే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయకట్టు రైతాంగం సాగు కోసం నాగార్జునసాగర్ రిజర్వాయర్కు వచ్చే వరద నీటి కోసం ఎదురు
ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి వినియోగాలపై మీటింగ్ పెట్టాలంటూ ఏపీ లేఖ రాసిందే తడవుగా జీ హుజూర్ అంటూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సిద్ధమైంది. తెలంగాణను సంప్రదించకుండానే ఉ మ్మడి ప్రాజ�
Varuna Yagam | రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, కృష్ణా–గోదావరి నదులు జలకళతో పరవళ్లు తొక్కాలని, నాగార్జునసాగర్తో పాటు రాష్ట్రంలోని అన్ని జలాశయాలు, చెరువులు నిండాలని ఆకాంక్షిస్తూ తెల�
కూలీల స్టే ఉన్న భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని ఫార్మా బాధిత రైతులు ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళనకు దిగారు. మండలంలోని మేడిపల్లి, నానక్నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చె
అదునుకు నాగార్జునసాగర్ నీరు అందకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయంటూ తెలంగాణ, ఏపీ రైతులు ఆందోళనకు దిగారు. దాములూరు మేజర్ పరిధి ఆంధ్రా ప్రాంత రైతులతోపాటు తెలంగాణలోని బోనకల్లు మండలం దేశినేనిపాలెం, అల్
కృష్ణా జలాలను ఇష్టారాజ్యంగా తరలిస్తున్న ఏపీని నిలువరించడంలోనే కాదు.. నీటి వాటాలను తేల్చడంలోనూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) పూర్తిగా చేతులెత్తేసింది.
పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ను శుక్రవారం భారత్ దర్శన్లో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 70 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, డిప్యూటీ డైరెక్టర్లు విపిన్, రామవతార్ గుప్తా ఆధ్వర్యంలో సందర్శించారు. వా�
Nomula Bhagath | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ విమర్శలు గుప్పించారు. రైతులకు ఎరువులు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. యూరియా కోసం రైతులు పడుత