నాగార్జునసాగర్ డ్యామ్ నీటి మట్ట రెండు అడుగుల మేర పెరిగింది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకుగానూ ఈ ఏడాది జూలైలో 503 అడుగుల దిగువకు చేరింది.
తెలంగాణతోపాటు (Telangana) ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వరద పోటెత్తడంతో గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్ట�
కృష్ణానదీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటకలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఆయా ప్రాజెక్టులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఆల్మట్టి ప్�
ఉమ్మడి జిల్లాలో తీవ్ర వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాకాలంలోనూ సాగు నీటి కష్టాలు తప్పడం లేదు. వానలు లేక కరువుఛాయలు కనిపిస్తున్నాయి. చెరువుల్లో నీళ్లు లేక బీడువారిపోయాయి.
: ఖమ్మంతోపాటు సూర్యాపేట, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించే పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. అంతకుమునుపు డెడ్ స్టోరేజీకి చేరిన పాలేరు నీటిమట్టం..
కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా మళ్లించుకుపోతున్నా తెలంగాణ సర్కారుకు చీమకుట్టినట్టు కూడా లేకుండాపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎక్కడా నోరెత్తకపోవడంతో ఏపీకి అడ్డే లేక
Ex Minister Jagadish Reddy | నాగార్జున సాగర్ ఆయకట్టు ను ఎడారిగా మార్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కృష్ణారెడ్డి�
నాగార్జునసాగర్ డ్యామ్పైనే కాదు మొత్తం కృష్ణా జలాలపైనే కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసిందా? అనే అనుమానం కలుగుతున్నది జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే! ఏపీ రాత్రికి రాత్రి కృష్ణా జలాలను ఎలాంటి అనుమతు�
హైదరాబాద్ మహా నగర మంచినీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా నాగార్జునసాగర్లో అత్యవసర పంపింగ్ ప్రారంభమైంది. మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోత చేపట్టేందుకు సాగర్లో కనీసంగా 510 అడుగులు (ఎండీడీఎల్) నీటిమట్�
నాగార్జునసాగర్ ప్రాజెక్టు దిగువన నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం చిట్యాల వద్ద నిర్మించిన టెయిల్పాండ్ ప్రాజెక్ట్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రా అధికారులు తరలించుకుపోయారు.
తాను నిఖార్సయిన ఉద్యమకారుడినని, ప్రజల కోసం ఎన్నిసార్లయిన జైలుకు పోయే దమ్మున్న నాయకుడినని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. తనను విమర్శించే అర్హత కోమటిరెడ్డి బ్రదర్స్కు లే�
నాగార్జున సాగర్ జలాశయం డేడ్ స్టోరేజీకి చేరువైంది. ఈ ప్రభావం హైదరాబాద్ జంట నగరాలతోపాటు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తాగునీటి సరఫరాపై పడనుంది. నాగార్జున సాగర్ జలాశయానికి వరద నీరు రావడానికి మరో మూడ