నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నెల్లికల్లు ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం సేకరించిన భూములకు పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి డిమాండ్చేశారు.
ఆంధ్రప్రదేశ్ పాలకులు కృష్ణా జలాలను అక్రమంగా పోతిరెడ్డిపాడు, వెలిగొండ, సాగర్ కుడికాల్వ ద్వారా అక్రమంగా తరలించుకుపోతుంటే నీటి దోపిడీని అడ్డుకోలేని అసమర్థుడు సీఎం రేవంత్రెడ్డి అని మాజీ మంత్రి, సూర్యా�
KTR | నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద సెప్టెంబర్ 14న వినాయకచవితిలోపు నీటి విడుదల షెడ్యూల్ ప్రకటించకపోతే కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేస్తానని కేటీఆర్ ప్రకటించారు.
సాగు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాకు ప్రభుత్వం దిగివచ్చింది. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని రైతుల సాగునీటి సమస్యను పరిషరించాలని, ఎస్ఎల్బీసీ లోలె�
నాగార్జునసాగర్ డ్యాంలో నిల్వ ఉన్న కృష్ణా జలాలపై తెలంగాణ, ఆంధ్రకు కేఆర్ఎంబీ అనుమతులు లేకుండానే ఆంధ్ర అధికారులు కుడి కాలువకు ఈ నెల 26న తాగునీటి విడుదల ప్రారంభించిన విషయం విదితమే. కుడికాలువకు 500 క్యూసెక్క�
నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఏపీ యథేచ్ఛగా జలదోపిడీకి పాల్పడుతున్నది. ఏపీకి వెళ్లే కుడికాలువకు దౌర్జన్యం నీటిని పారించుకుంటున్నది. ఇష్టారీతిన రోజుకు వేల క్యూసెక్కుల లెక్కన నీటి విడుదలను పెంచుకుం�
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఎడమ కాల్వకు వానకాలం సాగునీటిని వెంటనే విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన �
Krishna Water Dispute | కృష్ణా జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కృష్ణా జలాల్లో 70 శాతం తమకే కేటాయించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును (కే�
నాగార్జునసాగర్లో నిర్వహించి న వరుణయా గం ప్రజల సంక్షే మం కోసం కాదని, కేవలం తమ పదవులు కాపాడుకునేందుకేనని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ విమర్శించారు.
Varuna Yagam | ఒకవైపు గోదావరి, కృష్ణా నదుల్లో వేలాది క్యూసెకుల నీరు పరవళ్లు తొకుతూ సముద్రం పాలవుతున్నాయి. వాటిని ఒడిసిపట్టాల్సిన పాలకులు ఆకాశం దిక్కు చూస్తూ హోమాలు జరిపిస్తూ వానలు కురిపించాలని దేవున్ని వేడుకుం�
వరుణుడి కరుణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్లో సోమవారం వరుణ యాగాన్ని నిర్వహించారు. హిల్కాలనీ విజయవిహార్లో కృష్ణానది తీరంలో నిర్వహించిన వరుణ యాగంలో ముఖ్యమంత్రి రేవ