Prabhas Fauji | బాలీవుడ్ నటి ఆలియా భట్ బంపరాఫర్ కొట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మళ్లీ తెలుగు సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది.
నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న హీస్ట్ కామెడీ చిత్రం ‘రాబిన్హుడ్'. వెంకీ కుడుముల దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. మార్చి 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో పెద్దల సంపదను దో�
సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఇది మీ అందరి ఎనర్జీ వల్ల వచ్చిన విజయం. మీ అందరూ కష్టపడి, ఫలితాన్ని మాత్రం నాకిచ్చారు. అయిదేళ్లు మా అందర్నీ బాగా చూసుకున్నందుకు నిర్మాతలకు థ్యాంక్స్.
Allu Arjun Thankyou Meet | ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు రాబోతున్నాడు. తన సినిమా బ్లాక్ బస్టర్ అయిన సందర్భంగా నేడు థాంక్యూ మీట్ నిర్వహించనున్నారు.
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘వీడీ 14’ వర్కింగ్ టైటిల్తో రూపొందిస్తున్న ఈ సినిమా తాలూకు సెట్వర్క్
RC 16 | రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఆర్సీ16. ఈ సినిమా నుంచి సంగీత దర్శకుడు మారినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
IT Raids | హైదరాబాద్లో ఇన్కం ట్యాక్స్ దాడులు రెండోరోజైన బుధవారం కొనసాగుతున్నాయి. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సందర్భంగా స
టాలీవుడ్కు చెందిన ప్రముఖ నిర్మాతల ఇండ్లలో మంగళవారం ఇన్కం ట్యాక్స్ అధికారులు చేపట్టిన సోదాలు కలకలం రేపాయి. ఇటీవల భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమాలకు భారీగా వసూళ్లు వచ్చాయి. దీంతో ఆయా సినిమాలకు వచ్చ�
నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న హీస్ట్ కామెడీ చిత్రం ‘రాబిన్హుడ్'. వెంకీ కుడుముల దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించా
విజయ్ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు రాహుల్ సంకృత్యాన్. ఆ సినిమా బాగా ఆడటంతో రెండో అవకాశం హీరో నాని రూపంలో తలుపు తట్టింది. అదే ‘శ్యామ్ సింగరాయ్'. ఆ సినిమా కూడా మంచి హిట్. �
Pushpa 2 The Rule | అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa The Rule). సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక కథానాయిక నటించింది.