విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘వీడీ 14’ వర్కింగ్ టైటిల్తో రూపొందిస్తున్న ఈ సినిమా తాలూకు సెట్వర్క్
RC 16 | రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఆర్సీ16. ఈ సినిమా నుంచి సంగీత దర్శకుడు మారినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
IT Raids | హైదరాబాద్లో ఇన్కం ట్యాక్స్ దాడులు రెండోరోజైన బుధవారం కొనసాగుతున్నాయి. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సందర్భంగా స
టాలీవుడ్కు చెందిన ప్రముఖ నిర్మాతల ఇండ్లలో మంగళవారం ఇన్కం ట్యాక్స్ అధికారులు చేపట్టిన సోదాలు కలకలం రేపాయి. ఇటీవల భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమాలకు భారీగా వసూళ్లు వచ్చాయి. దీంతో ఆయా సినిమాలకు వచ్చ�
నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న హీస్ట్ కామెడీ చిత్రం ‘రాబిన్హుడ్'. వెంకీ కుడుముల దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించా
విజయ్ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు రాహుల్ సంకృత్యాన్. ఆ సినిమా బాగా ఆడటంతో రెండో అవకాశం హీరో నాని రూపంలో తలుపు తట్టింది. అదే ‘శ్యామ్ సింగరాయ్'. ఆ సినిమా కూడా మంచి హిట్. �
Pushpa 2 The Rule | అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa The Rule). సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక కథానాయిక నటించింది.
Sukumar Daughter | టాలీవుడ్ స్టార్ దర్శకుడు సుకుమార్, శ్రీమతి తబితా సుకుమార్ దంపతుల కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు (Gandhi Tatha Chettu). ఈ సినిమా ఇప్పటికే అంతర్జాతీయ �
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి పుష్ప-2 నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ అధినేతలు మైత్రీ అధినేతలు రవిశంకర్, నవీన్ యెర్నేని 50 లక్షల ఆర్థిక సాయం చేశారు.
Mythri Movie Makers | సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి మైత్రి మూవీస్ ఆర్థిక సాయం ప్రకటించింది. నిర్మాణ సంస్థ నిర్మాత నవీన్ బాధిత కుటుంబానికి రూ.50లక్షల ఆర్థిక సాయం అందజేశారు.
Kissik Song | అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa The Rule). సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక కథానాయిక నటించింది. డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చ�
Allu Arjun | పుష్ప-2 సినిమా విడుదలై విజయవంతంగా పరుగులు పెడుతుండడంతో చిత్రబృందం సంతోషం వ్యక్తం చేస్తుండగా మరోవైపు ఆ సినిమా హీరో అల్లు అర్జున్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Gango Renuka Thalli | అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘పుష్ప ది రూల్’ (Pushpa 2 The Rule). పుష్ప సినిమాకు సీక్వెల్గా వచ్చిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా.. రష్మిక మందన్నా కథానాయికగా నటించ