సీఎం రేవంత్రెడ్డి పాదయాత్రను ప్రజలు అడ్డుకుంటారనే భయంతో తమను ముందస్తుగా అరెస్టు చే యడం సిగ్గుచేటని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలోని తన నివాస�
మూసీ ప్రక్షాళన, సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, అయితే ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నదని ఎమ్మెల్యే సుధీర్రెడ్డి అన్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని పేదలకు బుల్డోజ�
ఎల్బీనగర్ నియోజకవర్గం మూసీ పరీవాహక ప్రాంతాల్లోని కాలనీవాసులు, నిర్వాసితులతో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మరోసారి సమావేశం కానున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు మూసీ పరీవాహక ప్రాంతాల నిర్
మూసీ పరీవాహక ప్రాంతంలోని ఇండ్లను కూల్చాలంటే తమను దాటి వెళ్లాలని, ప్రజలకు అండగా ఉంటామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివారం కొత్తపేట డివిజన్లోని జనప్రియ అపార్టమెంట్ సముదా�
మూసీ పరీవాహక ప్రాంతంలోని ఇండ్లకు సంబంధించిన ఒక్క ఇటుకనూ కూల్చనివ్వమని, మూసీ బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి భరోసా ఇచ్చారు.
మూసీ పరీవాహక ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సుందరీకరణ ప్రాజెక్టును తక్షణమే నిలిపివేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
మూసీ ప్రక్షాళన పేరుతో దోచుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ను భారీగా పెంచిందని,ఆనాడు రూ.16వేల కోట్లతో ప్రక్షాళన చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమైందని, కానీ నష్టపోతున్న బాధితుల విజ్ఞప్తి మేర
నియోజకవర్గంలోని మూసీ పరీవాహక ప్రాంత నివాసితులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఇండ్లను కూల్చాలంటే అధికారులు ముందుగా మమ్ములను దాటుకోని రావాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి భరోసానిచ్చారు. బ
అసలు మూసీతో తమకేం సంబంధమని, మూసీ పరీవాహక ప్రాంతాల్లోని కాలనీల్లో సర్వే, మార్కింగ్ జరుగుతున్న సమయంలో స్థానికులు వ్యతిరేకిస్తుంటే.., అది తమది కాదని, హైడ్రాకు సర్వేకు సంబంధం లేదని ఒక్క ప్రకటన కూడా కమిషనర్