Chiranjeevi | తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులతో పాటు సీనియర్ నటులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్లు పద్మశ్రీ అవార్డులకు ఎంపిక కావడం టాలీవుడ్కు గర్వకారణంగా మారింది. దశాబ్దాల పాటు తెలుగు సినిమా అభివృద్�
Padma Awards 2026 | గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఐదుగురిని పద్మ విభూషణ్, 13 మందిని పద్మ భూషణ్, 113 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది.
Padma Awards 2026 | గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురసర్కాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల కోసం ఎంపిక చేసింది.
డా॥ మురళీమోహన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సుప్రీమ్ వారియర్స్' చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. హరిచందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి పెదపూడి బాబురావు నిర్మాత. ఈ సందర్భంగా మురళీమోహన్�
సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 కర్టెన్ రైజర్ ఈవెంట్ శనివారం సాయంత్రం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. సీనియర్ నటుడు మురళీమోహన్, నిర్మాత కేఎస్ రామారావు, కాజా సూర్య�
Santosham Awards | సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 కర్టెన్ రైజర్ ఈవెంట్ శనివారం సాయంత్రం హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో ఘనంగా జరిగింది.
‘అతడు’ సినిమా ఆరోజుల్లో థియేట్రికల్ పరంగా అంతగా ఆడలేదు. కానీ బుల్లితెరపై రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం వేసిన సెట్ను ఇతర ప్రొడక్షన్ కంపెనీలు కూడా వాడుకున్నాయి. వాటి ద్వారా చాలా డబ్బులొచ్
Athadu Sequel | మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన క్లాసిక్ మూవీ అతడు చిత్రం సీక్వెల్పై సీనియర్ నటుడు, నిర్మాత మురళీ మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాలో తనకు త్రివిక్రమ్ శ్రీనివాస్ వేషం ఇవ
ఏపీ టీడీపీ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, అతని అనుచరులు తన ఆస్తిని కబ్జా చేశారని ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ సభ్యుడు రావి మురళీ మోహన్ ఆరోపించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం ఆయన మీడియా
SRI DEVI| అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అందానికి అందం, మంచి నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. తెలుగు,
సినీ పరిశ్రమకి సంబంధించి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి ఏడాది ఫిల్మ్ ఛాంబర్ కూడా ఆవార్డులు ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది.
సినీపరిశ్రమ నుంచి ప్రభుత్వం సెస్ వసూలు చేయనున్నట్టు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క స్పష్టంచేశారు. రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్ల నిర్మాణం జరుగుతన్నదని, వీటి ఖర్చు కో�