దేశవాళీ సీజన్కు ముందు ముంబై క్రికెట్ జట్టుకు ఓ కుదుపు! తన నాయకత్వ శైలితో ముంబైని రంజీ విజేతగా నిలుపడంతో పలు టైటిళ్లు అందించిన వెటరన్ క్రికెటర్ అజింక్యా రహానే కెప్టెన్సీ బాధ్యతల నుంచి అనూహ్యంగా తప్ప�
MCA : భారత క్రికెట్పై చెరగని ముద్రవేసిన ఆటగాళ్లకు ముంబై క్రికెట్ సంఘం (MCA) సముచిత గౌరవం కల్పిస్తోంది. ఈమధ్యే వాంఖడే స్టేడియంలో లెజెండరీ ప్లేయర్లు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ పేరిట ప్రత్యేక గదిని ప్రార
Yashasvi Jaiswal : ఐపీఎల్ 18వ సీజన్లో దంచికొడుతున్న యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) యూటర్న్ తీసుకున్నాడు. వచ్చే సీజన్ నుంచి గోవా (Goa)కు ఆడాలనుకున్న అతడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.
చారిత్రక వాంఖడే స్టేడియంలో స్టాండ్లకు ముగ్గురు ప్రముఖ వ్యక్తులు రోహిత్శర్మ, అజిత్ వాడేకర్, శరద్పవార్ పేర్లు పెట్టారు. మంగళవారం సమావేశమైన ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎమ్సీఏ) వార్షిక సర్వసభ్య సమావ
Suryakumar Yadav : ముంబైని వీడి గోవాకు సూర్యకుమార్ వెళ్తున్నట్టు వస్తున్న వార్తలను ముంబై క్రికెట్ సంఘం కొట్టిపారేసింది. దేశవాళీ క్రికెట్లో ముంబై తరపునే సూర్య ఆడనున్నట్లు ఎంసీఏ అధికారి ఒకరు స్పష్టం �
టీమ్ఇండియా యువ ఓపెనర్, ముంబైలో క్రికెట్ ఓనమాలు నేర్చుకుని జాతీయ జట్టుకు ఎంపికైన యశస్వి జైస్వాల్ దేశవాళీలో ఆ జట్టుకు గుడ్బై చెప్పాడు. ఈ మేరకు అతడు తనను జట్టు నుంచి రిలీవ్ చేసి నో అబ్జెక్షన్ సర్టిఫ�
ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎమ్సీఏ) అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఎన్నో చారిత్రక సందర్భాలకు వేదికైన వాంఖడే స్టేడియం గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది.
Wankhede Stadium: వాంఖడే స్టేడియంలో 14 వేల బంతులతో ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ వాంఖడే స్టేడియం అని రాశారు. ఈ బంతుల ప్రదర్శన గిన్నిస్ వరల్డ్ రికార్డుకు ఎక్కింది.
Sachin Tendulkar | భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ముంబయిలోని వాంఖడే స్టేడియంలో బుధవారం ఆవిష్కరించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, బీసీసీఐ కార్యదర్శి జై, బీసీసీ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్ల�
Sachin Tendulkar | వాంఖడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముంబై క్రికెట్ ఆసోషియేషన్ (ఎంసీఏ) అధ్యక్షుడు అమోల్ కాలే మంగళవారం ఉదయం ప్రకటించారు. చారిత్రక వాంఖడే స్టేడియంల�
Ajinkya Rahane | భారత జట్టు మాజీ టెస్టు కెప్టెన్ అజింక్య రహానే.. రంజీ ట్రోఫీ ఆడటం ఖాయమైంది. ముంబై తరఫున ఈ వెటరన్ బ్యాటర్ రంజీ బరిలో దిగనున్నాడు. అయితే ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతను మాత్రం రహానేకు అందించలేదట. ఈ విషయాన్న�