Muharram celebrations | నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని హసన్, హుస్సేన్ పీర్ల మసీదుకు భక్తజనం పోటెత్తింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర , కర్ణాటక నుంచి భక్తులు వేల సంఖ్యలో హాజరయ్యారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో మొహర్రం వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. పీర్లను గ్రామాల్లోని వీధుల్లో ఊరేగించగా కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొని పూజించారు.
త్యాగాలను గుర్తు చేస్తూ బుధవారం మొహర్రం సందర్భంగా పాత నగరంలో నిర్వహించిన ర్యాలీ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఏర్పాట్లను పరిశీలించి మొహర్రం సందర్భంగా దట్టీని స�
మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రం వేడుకలను బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ఆయా గ్రామాల్లో ముజావర్లు, శివసత్తులు పీరీలను వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తుల
యుద్ధంలో వీర మరణం పొందిన మహ్మద్ ప్రవక్త మనుమలు ఇమామ్ హసన్, ఇమామ్ హు స్సేన్ల త్యాగానికి గుర్తింపుగా జరుపుకొనే మొహర్రం (పీర్ల పండుగ ) వేడుకలకు బుధవారం కర్ణాటక, మహారాష్ట్రతోపా టు పలు పట్టణాలు, పరిసర గ్ర�
మొహర్రం పండుగను బుధవారం ఉమ్మడి జిల్లాలోని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. పెద్ద ఎత్తున జరిగే కోయిలకొండ, ఊట్కూరు, తిమ్మాజిపేట జనసంద్రంగా మారాయి. అలాగే ఆయా గ్రామాల్లో పీర్ల చావిడీలను దర్శించుకునేం�
మొహర్రం ఉత్సవాల్లో భాగంగా కోయిలకొండలో తొమ్మిది రోజులుగా ప్రత్యేక పూ జలందుకున్న బీబీ ఫాతిమా నిమజ్జనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన కోయిలకొండ మొహర్రం ఉత్సవాలు బుధవారం�
ఇస్లామిక్ కాలదర్శినిలో ముహర్రమ్ మొదటి నెల. ఖురాన్లో పేర్కొన్న నాలుగు పవిత్ర నెలల్లో ఇదీ ఒకటి. ముహర్రమ్ నెలవంక దర్శనంతో ఇస్లామిక్ నూతన సంవత్సరం మొదలవుతుంది. ఇది అల్లాహ్ నెలగా ప్రసిద్ధి చెందింది. ము
ధర్మపురి : జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో శుక్రవారం మొహర్రం వేడుకలను ప్రజలు భక్తిశ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు హిందూ, ముస్లింలు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతీ ఏటా నిర
హైదరాబాద్ : మొహర్రం ఏర్పాట్లపై రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్ లో గల డీఎస్ఎస్ భవన్లో ఆ�