సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆదివారం ముత్యాల ముగ్గులు ఆవిష్కృతమయ్యాయి. రాష్ట్రపతి నిలయం మేనేజర్ డాక్టర్ కె.రజనిప్రియ ఆధ్వర్యంలో ‘సంక్రాంతి సంబురాలు’ పేరుతో సా�
వికారాబాద్ : ప్రతి సంవత్సరం జనవరి మాసంలో సాంప్రదాయ బద్ధంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. ఈ పండు సందర్భంగా శుక్రవారం వికారాబాద్ పట్టణ ప్రజలు భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. బోగి, సంక్రాంతి, కనుమ అని మూడు �
పరిగి : మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిచేవి ముగ్గులని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సతీమణి ప్రతిమారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పరిగి మండలం రాఘవాపూర్లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ�
జనగామ మండలం గానుగుపహాడ్కు చెందిన దళిత మహిళ గుర్రం ఉష సీఎం కేసీఆర్పై అభిమానం చాటుకొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రైతుబంధు, నిరుపేదలకు కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్, కేసీఆ�