Venkaiah Naidu | ఆచరణ సాధ్యం కాని విద్య వల్ల ప్రయోజనం లేదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) అన్నారు. ఉన్నతమైన కలలు, ఆచరణ, చేతల్లో చిత్తశుద్ధే విజయ రహస్యమని చెప్పారు. పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుకరించడం విజ్
శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో నెలకొల్పిన 108 ఆలయాల్లో (దివ్యదేశాలు) శనివారం శాంతి కల్యాణం నిర్వహించనున్నట్టు త్రిదండి చినజీయర్స్వామి తెలిపారు.
President Ramnath Kovind | ముచ్చింతల్ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయనను ముచ్చింతల్ రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమ�
President Ramnath kovind | రంగారెడ్డి ముచ్చింతల్లోని సమతామూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. అంతకు ముందు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయాన
పూర్ణాహుతి సంకల్పం తీసుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం ఉదయం ముచ్చింతల్లోని శ్రీరామనగరంను కుటుంబ సమేతంగా సందర్శించారు. గోపాలోపాయన పురస్కారాన్ని తమిళనాడుకు చెందిన మాడభూషి వరదరాజకు
Ramanujacharya | ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో సమతామూర్తి రామానుజాచార్యుల సహస్రాబ్ధి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 12 రోజులపాటు జరుగనున్న ఈ ఉత్సవాలు 11వ రోజుకు చేరుకున్నాయి.
బంజారాహిల్స్ : ముచ్చింతలలోని శ్రీరామ నగరంలో త్రిదండి చిన్నజీయర్స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు ఏసిన సమతామూర్తి విగ్రహాన్ని హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోమవారం సంద
Ramanujacharya | ముచ్చింతల్ శ్రీరామనగరంలో శ్రీరామనుజాచార్యుల (Ramanujacharya) సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 12 రోజులపాటు జరగనున్న ఈ మహాక్రతువు
PM Modi | ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది. 8 వేల మంది పోలీసుల బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు.
Ramanujacharya | నగర శివార్లలోని ముచ్చింతల్లో శ్రీరామనుజాచార్యుల (Ramanujacharya) సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ మహాక్రతువు 12 రోజులపాటు జరగనున్నది.